డిజిటల్ రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తల విజయాలను గుర్తించి, వారిని మరింత ప్రోత్సహించేందుకు టీహబ్, వీ హబ్ సహకారంతో షీ ది పీపుల్ సంస్థ డిజిటల్ ఉమెన్ అవార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కొవిడ్ ప్రబలిన రోజులవి. కామారెడ్డి దగ్గర్లోని ఓ పల్లె. అక్కడ ఓ పాతికేండ్ల యువతి భర్తను కరోనా కబళించింది. ఇద్దరు పిల్లల ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. భర్త బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బుందో కూడా ఆమెకు తెలియదు. ఎ
Loan facility drive | మహిళా ఆంత్రప్రెన్యూర్లకు( Women entrepreneurs) లోన్ ఫెసిలిటీ(Loan facility), బ్యాంకర్లను అనుసంధానం చేసేలా వీ హబ్(V hub) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
V-Hub | బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న వేదిక వీ హబ్ వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ మహిళలను ఆంత్రప్రెన్యూర్లుగా మార్చింది. కార్పొరేట్ బ్రాండ్లకు దీటుగా ‘ఆసరా’ పేరిట వారు తయారు చేస్తున్న ఉత్పత
మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పురిటి బిడ్డ నుంచి పండు ముసలోళ్ల వరకు సంక్షేమ ఫలాలను అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
ఉజ్మా బేగం.. తెలివైనది. చురుకైనది. కష్టసుఖాలు తెలిసిన యువతి. డిగ్రీ వరకూ చదివింది. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ తన సొంతూరు. పెండ్లి తర్వాత, తన అత్తింటికి అండగా నిలవాలనుకుంది. ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి
రాష్ట్ర స్థాయి అవార్డులను గెలుచుకున్న స్టార్టప్స్ ఆంత్రప్రెన్యూర్లకు వీ హబ్ సీఈవో దీప్తి రావుల అభినందనలు తెలిపారు. పారిశ్రామిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అత్యత్తమ స్టార్టప్�
చిన్న వయసులోనే పెండ్లి. పెద్ద చదువు ఆలోచనకు బ్రేక్ పడింది. ఇల్లు, భర్త, పిల్లలే లోకంగా బతికింది. ఆరేండ్ల తర్వాత ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. తిరిగి చదువు కొనసాగించింది. ప్రైవేటు టీచర్గా పిల్లలకు పా�
సాంకేతికత ముద్దుబిడ్డలు రోబోలు. రెస్టారెంట్, సినిమా థియేటర్, ఆఫీస్, ఫ్యాక్టరీ ప్రతిచోటా రోబోలదే రాజ్యం. సరిహద్దులలోనూ వాటిదే పహరా. సాంకేతిక రంగంలో వస్తున్న ఈ పెనుమార్పులను పదేండ్ల క్రితమే గుర్తించార�
గుర్తింపు తెచ్చుకోవాలంటే ఐఐఎమ్లోనే చదవాలా? అవార్డులు అందుకోవాలంటే బహుళజాతి కంపెనీలే స్థాపించాలా? అవసరం లేదు. ప్రతిభ సరిపోతుంది. పట్టుదల తోడైతే విజయం దానంతట అదే వరిస్తుంది.
T-works | ఆలోచన.. బుర్రలో మెరిసే చిన్నపాటి మెరుపు. దానికి అక్షరరూపం ఇస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ అక్షరాలకు వాస్తవరూపం ప్రసాదిస్తే ఒక నమూనా. ఆ నమూనాకు మార్పుచేర్పులు చేసి, ఆధునిక సాంకేతికతను జోడిస్తే తుది ఉత్ప
చదివింది ఏడో తరగతి. వారసత్వం లేదు. అనుభవం లేదు. మనుగడ కోసం పోరాటమే ఆ గృహిణిని ఆంత్రప్రెన్యూర్గా మార్చింది. టైలరింగ్తో మొదలై రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ వరకూ ఆమె ప్రయాణం ఓ స్ఫూర్తిపాఠం.
ప్రపంచంలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు.. అంటూ ఐఎస్బీ క్యాంపస్లో బోధించే ఛేంజ్ మేనేజ్మెంట్ పాఠాలు తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న భాగ్యలక్ష్మమ్మకు ఎలా తెలిశాయో! వెదురును చాపలు, బుట్టల తయారీకే పరిమితం