తెలంగాణ ప్రభుత్వ పురోగామి విధానాలు , సత్వర నిర్ణయాలు, సరికొత్త ఆలోచనలతో ఐటీ రంగం దూసుకుపోతున్నది. ఇప్పటివరకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న బెంగళూరు నగరానికి గట్టి పోటిన�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం కొత్త పుంతలు తొక్కుతున్నది. దళితుల ఆర్థికాభ్యున్నతికి తోడ్పడటమే కాకుండా సామాజిక, ఆర్థిక మార్పులకు బలమైన బాటలు వేస్తున్నది.
Minister KTR | వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారు. అలానే నేనూ డాక్టర్ అవ్వాలని మా అమ్మ కోరుకుందని మంత్రి చెప్పారు.
Pavani Lolla | పావనికి చిన్నప్పటి నుంచీ ప్రకృతి అన్నా, పర్యావరణం అన్నా ఎంతో ఇష్టం. క్రాకర్స్ వల్ల కాలుష్యం పెరుగుతుందని ఎవరో చెబితే.. బడి వయసులోనే దీపావళి పటాసులు కాల్చడం మానేసింది.
ShuShu Babies | పిల్లలకు మెరుగైన చదువులు అందిస్తున్నాం. చక్కని క్రీడా వసతులు కల్పిస్తున్నాం. కొనే ప్రతీ వస్తువు ‘హాని చేస్తుందా? మేలు చేస్తుందా?’ అని ఆలోచించే బేరంచేస్తున్నాం. అలాంటిది, ‘పిల్లల చర్మాన్ని కాపాడేంద
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు ట్రూకాలర్తో వి-హబ్ ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రం�
సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ‘స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది చేనేత పరిశ్రమ. అలా�
కొద్దిపాటి పొలం. అరకొర రాబడి. అప్పుల తిప్పలు. ‘కుటుంబం గట్టెక్కడం ఎలా? పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేది ఎలా?’ అనే ఆ ఇల్లాలి తపన నుంచే ఓ బిజినెస్ ఐడియా ప్రాణం పోసుకుంది. ఒరుగుల వ్యాపారం మొదలైంది. ఏడాదంతా కొన�
నాలుగొందల ఏండ్ల కళ.. నకాషీ. దనాలకోట వెంకయ్య నుంచి ఆయన కుమారుడు వెంకటరమణయ్య.. అటునుంచి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు.. ఇలా తరాలు మారినా తరగని హంగులతో మెప్పిస్తూనే ఉన్నది. కాల ప్రవాహంలో కష్ట్టనష్టాలు ఎదురైనా.. నకా
ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు వి హబ్ను నెలకొల్పిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు.
గోల్డ్మ్యాన్ సాచ్స్ | బ్యాంకింగ్, ఆర్థిక సేవల పెట్టుబడులకు హైదరాబాద్ నగరం కేంద్రంగా మారిందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం