లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం గాలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఐజీ లక్ష్మీ �
Lakhimpur Kheri Violence | ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారు కొందరు రైతులను తొక్కేయడంతో ఈ హిం�
Blast in fire crackers factory: అక్రమంగా నిర్వహిస్తున్న ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరిలో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
UP cabinet expansion: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల గడువు మాత్రమే ఉండగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు పూనుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రివర్గంలో 53 మంది సభ్యులు ఉండగా..
Man set ablaze wife: కుటుంబ తగాదాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్త రోజూ గొడవపడుతున్నాడని భార్య పుట్టింటికి వెళ్లి కొన్ని నెలలు గడిచినా తిరిగి రాకపోవడంతో..
లక్నో: భార్య రోజూ స్నానం చేయడం లేదన్న కారణంతో ఒక భర్త విడాకులు కోరాడు. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో ఈ ఘటన జరిగింది. క్వార్సీ గ్రామానికి చెందిన ముస్లిం మహిళకు, చందౌస్ గ్రామానికి చెందిన ముస్లిం వ్యక్తితో రె�
లక్నో: యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక నేరాలకు తెరపడటం లేదు. మాయమాటలు చెప్పి మైనర్ బాలికను పండ్ల తోటలోకి తీసుకువెళ్లిన ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ముజఫర్నగర్ జిల్లాలో వెలుగుచూ�
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. మరోసారి అబ్బాజాన్ అనే పదాన్ని వాడారు. సమాజ్వాదీ పార్టీ నేతలను విమర్శించే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ముస్లిం పిల్లలు తమ తండ్ర