Man shot dead: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్పై వెళ్తున్న సూర్య (24) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు తుపాకీతో
Electricution: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షం స్థానికంగా పెను విషాదం మిగిల్చింది. భారీ వర్షం కారణంగా విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు వ్యక్తులు
లక్నో : తర్వాతి తరం బ్రహ్మోస్ క్షిపణులను యూపీలోని లక్నోలో తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో 5000 మందికి ఉద్యోగాలు �
Dowry death: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో నేరం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం గొడవపడి
న్యూఢిల్లీ : అలీఘఢ్ పేరును హరిఘఢ్గా మార్చేందుకు యూపీలోని యోగి ఆదిత్యానాధ్ సర్కార్ యోచిస్తున్న క్రమంలో పేర్ల మార్పు వ్యవహారంలో కాషాయ పార్టీ తీరును కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇక నిరుద్యోగం పేరున
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీ ఎమ్మెల్యే కారుపై దాడి జరిగింది. బుధానా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ ప్రయాణించిన వాహనంపై నిరసనకారులు దాడి చేశారు. ముజఫర్నగర్లోని సిసౌలిలో శనివారం ఈ
రూ.686 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత | యూపీ మహారాజ్గంజ్లోని ఇండో-నేపాల్ సరిహద్దులోని ఓ గ్రామంలో శాస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), స్థానిక పోలీసల సంయుక్త బృందాలు దాడులు జరిపి రూ.686 కోట్ల విలువైన నిషేధిత సైక�
తొమ్మిది మంది మృతి | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల నుంచి మైదానాల వరకు వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా
బారాబంకి మృతులకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా | ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ స�