వారణాసి : యూపీలోని వారణాసిలో ప్రముఖ డాక్టర్ను ఆమె మరిది దారుణంగా హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బుధవారం ఉదయం హత్యకు సంబంధించి డయల్ 112 హెల్ప్లైన్కు ఫోన్ కాల్ రావడంతో వారణ
Kalyan Singh health condition: అనారోగ్య కారణాలతో ఇటీవల లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్సింగ్ ఆరోగ్య పరిస్థితి
పెండ్లి బస్సు| ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో రెండు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల
Mayavati: బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) ఈ నెల 23న బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయవతే స్వయంగా ప్రకటించారు.
లక్నో: రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు బీజేపీకి ఓటు వేయరన్న ఆశాభావంతో తాను ఉన్నట్లు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. బ్రాహ్మణ సమాజంతో కనెక్ట్ కావడానికి బీఎస్పీ ప్రధాన కార్�
లక్నో: ఇరవై ఏండ్ల పాటు సహ జీవనం చేసిన ఒక వృద్ధ జంట ఇటీవల పెండ్లి చేసుకుని ఒక్కటైంది. గ్రామస్తులే దగ్గరుండి వీరి వివాహం జరిపించడంతోపాటు పెండ్లి ఖర్చులన్నీ భరించారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నవో జిల్లాలో ఈ ఘట�
ఆర్డర్ కాపీలు అందలేదనడం దారుణం డిజిటల్ యుగంలో పావురాలు కావాలా? సమాచార చేరవేతకు కొత్త వ్యవస్థ: సీజేఐ న్యూఢిల్లీ, జూలై 16: ఆర్డర్ కాపీలు అందలేదన్న సాకుతో తమ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్రను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ వేళ ఆ యాత్రను ఎందుక�
లక్నోలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం ఆగస్టు 15కి ముందు దాడులకు పన్నాగం లక్నో : ఉత్తరప్రదేశ్లో ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా మాడ్యుల్ గుట్టు రట్టయింది.లక్నోతో పాటు రాష్ట్రంలోని �
లక్నో : జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. జనాభా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా.. యూపీ లా క
లక్నో: ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కీచక పర్వం చోటుచేసుకున్నది. అందరూ చూస్తుండగా ఒక మహిళ చీరను ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు లాగారు. బాధిత మహిళ సమాజ్వాదీ పార్టీ మద్దతురాలుగా గుర్తించార�