తొమ్మిది మంది మృతి | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల నుంచి మైదానాల వరకు వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా
బారాబంకి మృతులకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా | ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ స�
Kalyan Singh: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్సింగ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఈ మేరకు మంగళవారం సంజయ్గాంధీ పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
లక్నో : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాగ్పట్ జిల్లా బరౌత్ గ్రామంలో ఆరేళ్ల బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చే�
వారణాసి : యూపీలోని వారణాసిలో ప్రముఖ డాక్టర్ను ఆమె మరిది దారుణంగా హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బుధవారం ఉదయం హత్యకు సంబంధించి డయల్ 112 హెల్ప్లైన్కు ఫోన్ కాల్ రావడంతో వారణ
Kalyan Singh health condition: అనారోగ్య కారణాలతో ఇటీవల లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్సింగ్ ఆరోగ్య పరిస్థితి
పెండ్లి బస్సు| ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో రెండు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల
Mayavati: బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) ఈ నెల 23న బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయవతే స్వయంగా ప్రకటించారు.
లక్నో: రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు బీజేపీకి ఓటు వేయరన్న ఆశాభావంతో తాను ఉన్నట్లు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. బ్రాహ్మణ సమాజంతో కనెక్ట్ కావడానికి బీఎస్పీ ప్రధాన కార్�
లక్నో: ఇరవై ఏండ్ల పాటు సహ జీవనం చేసిన ఒక వృద్ధ జంట ఇటీవల పెండ్లి చేసుకుని ఒక్కటైంది. గ్రామస్తులే దగ్గరుండి వీరి వివాహం జరిపించడంతోపాటు పెండ్లి ఖర్చులన్నీ భరించారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నవో జిల్లాలో ఈ ఘట�
ఆర్డర్ కాపీలు అందలేదనడం దారుణం డిజిటల్ యుగంలో పావురాలు కావాలా? సమాచార చేరవేతకు కొత్త వ్యవస్థ: సీజేఐ న్యూఢిల్లీ, జూలై 16: ఆర్డర్ కాపీలు అందలేదన్న సాకుతో తమ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర