నలుగురు బాలికలు గల్లంతు | ఉత్తరప్రదేశ్లోని ఔరారియా జిల్లాలో విషాద ఘటన జరిగింది. యమునా నదిలో స్నానానికి వెళ్లి ప్రవాహ ఉధృతిలో నలుగురు బాలికలు గల్లంతయ్యారు.
బోరుబావిలో పడిన చిన్నారి | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా రూరల్ జిల్లాలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఐదేండ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఘటన జరిగిన ధారై గ్రామానికి చేర�
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం | ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి బస్సులు, జేసీబీ ఢీకొన్న ఘటనలో 17 మంది మృతి చెందగా.. 24 మందికిపైగా గాయపడ్డారు.
యోగి సర్కారుపై తీవ్ర అసంతృప్తి కరోనా కట్టడిలో విఫలమనే వ్యాఖ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ ఫిబ్రవరి- మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు సంఘ్ నుంచి ప్రమాద హెచ్చరికలు ఢిల్లీలో వరుసగా వ్యూహ సమావేశాలు గొ
సకాలంలోనే 2022లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!
వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ....
పురాతన భవనం| కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వలస కార్మికులు ఆశ్రయముంటున్న ఓ పురాత భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఆరు
ఆర్థిక సాయం| దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో బాధితులు కన్నుమూస్తున్నారు. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆ�
Marriage cancelled: సమస్య తీరిపోయింది, పెండ్లి తంతు ముగిసిపోతుంది అని అంతా భావిస్తున్న సమయంలో పెండ్లి కూతురు పెండ్లి కొడుకుకు ఊహించని షాక్ ఇచ్చింది.
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్తో నలుగురు మృతి | పెళ్లింట విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకున్నది.