కుటుంబ కలహాలు| కుటుంబ కలహాలతో సొంత తమ్ముడితోపాటు అతని భార్యను కొట్టి చంపిన అన్న.. వారి ఏడాది వయసున్న కుమారుడి అవయవాలను కోసి కిరాతకంగా హత్యచేశాడు.
22 మంది పిల్లలకు కరోనా | కరోనా మహమ్మారి పిల్లల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బులెంద్షహర్లోని జ్యువెనైల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న 22 మంది బాల నేరస్తులు కరోనా బారినపడ్డారు.
కనిపించిన హిమాలయ శిఖరాలు | ప్రకృతి ప్రేమికులను ముగ్దులను చేసే సుందర దృశ్యం మరోసారి సాక్షాత్కారమైంది. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలు ఈ ఏడాది వరుసగా రెండోసారి సహారాన్పూర్ పట్టణవాసులకు దర్శనమిచ
ఇల్లు కుప్పకూలి నలుగురు మృతి | ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. 36 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
కొవిడ్ మరణాలు కావని నిర్ధారణ | ఉత్తరప్రదేశ్లోని భాగ్పత్ జిల్లా లుంబా గ్రామంలో రోజుల వ్యవధిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నేపథ్యంలో ఈ పరిణామంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
లక్నో: వైద్య సౌకర్యాల విషయంలో భారతదేశంలో పట్నాలకు, పల్లెలకు జమీన్ ఆస్మా అంతరముందని ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా యూపీ వంటి వెనుకబడిన రాష్ట్రంలో చాలా ఊళ్లల్లో కుటుంబాలకు కుటుంబాలే కరోనా
అలహాబాద్: కరోనా కల్లోలంలో ఉత్తర ప్రదేశ్ సర్కారు తీరుపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రాం భరోసే (అంతా ఆ దేవుని దయ) అన్న పరిస్థితి రాష్టంరోల నెలకొన్నదని న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్�
Man hacks daughter: ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. తన 16 ఏండ్ల కూతురు ప్రియుడితో రాసలీలలు జరుపుతున్నదని తెలిసి ఆమె తండ్రి ఇద్దరినీ అతి కిరాతకంగా