ఝాన్సీ : తాము ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలు ఎక్కామనే భయ ంతో ఐదుగురు నడుస్తున్న రైలు నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో గురువారం ఈ ఘటన �
డివైడర్ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం | త్తరప్రదేశ్లో ఆగ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా సమీపంలో రహంకల యమునా వంతెనపై స్కార్పి�
గండక్ నదిలో చిక్కుకుపోయిన 150 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ | ఉత్తరప్రదేశ్లో కుషినగర్లోని గండక్ నదిలో పడవలో చిక్కుకుపోయిన వారిని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి, విజయవంతంగా రక్షించినట్లు ఎన్డీఆర్ఎప్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ఇలాఖాలో గత పది రోజులలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎప్పుడైతే ఆ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ వేసుకోవడం, ఆ మరుసటి రోజే ప
Gandhi statue with wastage: బస్తీ జిల్లా భేడిహా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సూరజ్.. వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ను వేరుచేసి దానితో మహాత్మాగాంధీ ప్రతిమను రూపొందించాడు.
నలుగురు బాలికలు గల్లంతు | ఉత్తరప్రదేశ్లోని ఔరారియా జిల్లాలో విషాద ఘటన జరిగింది. యమునా నదిలో స్నానానికి వెళ్లి ప్రవాహ ఉధృతిలో నలుగురు బాలికలు గల్లంతయ్యారు.
బోరుబావిలో పడిన చిన్నారి | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా రూరల్ జిల్లాలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఐదేండ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఘటన జరిగిన ధారై గ్రామానికి చేర�