పురాతన భవనం| కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వలస కార్మికులు ఆశ్రయముంటున్న ఓ పురాత భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఆరు
ఆర్థిక సాయం| దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో బాధితులు కన్నుమూస్తున్నారు. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆ�
Marriage cancelled: సమస్య తీరిపోయింది, పెండ్లి తంతు ముగిసిపోతుంది అని అంతా భావిస్తున్న సమయంలో పెండ్లి కూతురు పెండ్లి కొడుకుకు ఊహించని షాక్ ఇచ్చింది.
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్తో నలుగురు మృతి | పెళ్లింట విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకున్నది.
కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి | కల్తీ మద్యానికి ఏడుగురు వ్యక్తులు బలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటు చేసుకుంది. లోధా పోలీస్స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
లక్నో: మనదేశంలో ఇప్పుడు ప్రధానంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండింటి తయారీ విధానం వేరే. రెండింటిని కలిపి ఇస్తే ఏమవుతుందో అనే విషయంలో స్పష్టత లేదు. ఇంకా పరిశోధనలు జరు