కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి | కల్తీ మద్యానికి ఏడుగురు వ్యక్తులు బలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటు చేసుకుంది. లోధా పోలీస్స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
లక్నో: మనదేశంలో ఇప్పుడు ప్రధానంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండింటి తయారీ విధానం వేరే. రెండింటిని కలిపి ఇస్తే ఏమవుతుందో అనే విషయంలో స్పష్టత లేదు. ఇంకా పరిశోధనలు జరు
కుటుంబ కలహాలు| కుటుంబ కలహాలతో సొంత తమ్ముడితోపాటు అతని భార్యను కొట్టి చంపిన అన్న.. వారి ఏడాది వయసున్న కుమారుడి అవయవాలను కోసి కిరాతకంగా హత్యచేశాడు.
22 మంది పిల్లలకు కరోనా | కరోనా మహమ్మారి పిల్లల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బులెంద్షహర్లోని జ్యువెనైల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న 22 మంది బాల నేరస్తులు కరోనా బారినపడ్డారు.
కనిపించిన హిమాలయ శిఖరాలు | ప్రకృతి ప్రేమికులను ముగ్దులను చేసే సుందర దృశ్యం మరోసారి సాక్షాత్కారమైంది. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలు ఈ ఏడాది వరుసగా రెండోసారి సహారాన్పూర్ పట్టణవాసులకు దర్శనమిచ
ఇల్లు కుప్పకూలి నలుగురు మృతి | ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. 36 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.