కరోనా మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటిసారి.
Brawl in Hospital: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీయడమే కాదు, కరోనా బారినపడి వారి ప్రాణాలు రక్షించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యసిబ్బంది భావోద్వేగాలతో కూడా ఆటాడుకుంటున్నది.
లక్నో: కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపడంతోపాటు ప్రజల జీవన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నది. పూలు అమ్మేచోట కట్టెలు అమ్మిన సామెత మాదిరిగా కొన్ని వ్యాపారాల పరిస్థితి మారింది.
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధిస్తుండగా, మరికొన్ని రాష్�
కరోనాలో కాసుల కక్కుర్తి|
కరోనా మహమ్మారి బారిన పడి అయిన వారు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు దు:ఖంలో మునిగిపోతే.. వారి మృతదేహాలకు..
లక్నోతో సహా 4 నగరాల్లో లాక్డౌన్
లక్నోతోపాటు ఐదు నగరాల పరిధిలో సోమవారం రాత్రి నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నెల 26...
లక్నో: ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా కొట్టాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీస్పైనా అతడు దాడి చేశాడు. ఈ సందర్భంగా పోలీస్ యూనిఫాంను చించివేశాడు. దీంతో విధ
24 గంటల్లో 2,17,353 మందికి వైరస్మూడు రాష్ర్టాల్లోనే లక్షకు పైగా కేసులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో కరోనా మహోగ్రరూపం కొనసాగుతున్నది. కేసుల సంఖ్య రోజూ కొత్త గరిష్ఠాన్ని చేరుకుంటున్నది. గురువారం ఉదయం నుంచి శు�
లక్నో: ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 27,426 కరోనా కేసులు, 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,720కు, మరణాల సంఖ్య 9,583కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్ల
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆంద�