లక్నో: ఉత్తరప్రదేశ్లో ఈ ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ పాటించనున్నారు. అన్ని జిల్లాల్లో లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ�
లక్నో: పెండ్లికి రెండు వారాల ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లా నాయి మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ కాలనీలో ఈ ఘటన జరిగింద�
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరికొన్ని ఆంక్షలపై ఆదేశాలు జారీ చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం �
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,787 కొత్త కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. రాజధాని లక్నోలో కూడా రికార్డు స్థాయిలో 4,059 కరోనా కేసులు, 23 మరణాలు వెలుగుచూశాయి. ఉత్�
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. గత వారం రోజులుగా ప్రతిరోజు లక్షకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్�
మొరాదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య గత కొన్ని రోజుల నుంచి లక్షకు తగ్గడంలేదు. తాజాగా శుక్రవారం ఉదయానికి గడిచిన 24 గ�
సర్వేకు యూపీ కోర్టు ఆదేశంవారణాసి, ఏప్రిల్ 8: వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన ఉన్న జ్ఞాన్వాపీ మసీదును సర్వే చేయాలని పురావస్తు శాఖ(ఏఎస్ఐ)ను స్థాని క కోర్టు ఆదేశించింది. పురాతన విశ్వేశ్వరుడి గుడిని మొ
లక్నో : భార్యతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడనే ఆగ్రహంతో వరుసకు సోదరుడిని హత్య చేసిన వ్యక్తి ఉదంతం యూపీలోని మీరట్ జిల్లా కంకెర్ ఖేరా ప్రాంతంలో వెలుగుచూసింది. రైల్వే కాలనీలోని పాడుపడిన క్వార్టర్లో బా�
నోయిడా: ఢిల్లీకి పొరుగున్న ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. ఈ నెల 17 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. నో�
లక్నో : మాజీ సైనికుడి భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రించిన ఘటన యూపీలోని షహజనపూర్ తిల్హార్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఆర్మీ అధికారి తొలుత యాక్సిడెంట్లో మరణించాడని అనుమానించి�
లక్నో: అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని ఇటుక బట్టీల్లో కూ�
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓ 81 ఏండ్ల వృద్ధురాలు రాణీదేవి (81) సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాన్పూర్ జిల్లాలోని చౌబేపూర్ గ్రామానికి చెందిన ఆమె.. ఈ మేరకు మంగళవారం నామినేష�
చంఢీఘడ్: పంజాబ్లోని రూప్నగర్ జైలులో ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని ఇవాళ యూపీ పోలీసులకు అప్పగించారు. మార్చి 26వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ఎమ్మెల్యేను యూపీకి బదిలీ చేశా