అలహాబాద్: కరోనా కల్లోలంలో ఉత్తర ప్రదేశ్ సర్కారు తీరుపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రాం భరోసే (అంతా ఆ దేవుని దయ) అన్న పరిస్థితి రాష్టంరోల నెలకొన్నదని న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్�
Man hacks daughter: ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. తన 16 ఏండ్ల కూతురు ప్రియుడితో రాసలీలలు జరుపుతున్నదని తెలిసి ఆమె తండ్రి ఇద్దరినీ అతి కిరాతకంగా
గోమూత్రం| దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి, ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వాలు విస్తృతంగా టీకాలు పంపిణీ చేయడంతోపాటు, ల�
యూపీలో కర్ఫ్యూ పొడిగింపు | ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అమలువుతున్న లాక్డౌన్ తరహా కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గురువారం ఉదయంతో కర్ఫ్యూ ముగియనుండగా మే 10 వరకు పొడిగిస్తూ ఇవాళ ఉ�
యూపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు | రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 6 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.