లక్నో: ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా కొట్టాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీస్పైనా అతడు దాడి చేశాడు. ఈ సందర్భంగా పోలీస్ యూనిఫాంను చించివేశాడు. దీంతో విధ
24 గంటల్లో 2,17,353 మందికి వైరస్మూడు రాష్ర్టాల్లోనే లక్షకు పైగా కేసులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో కరోనా మహోగ్రరూపం కొనసాగుతున్నది. కేసుల సంఖ్య రోజూ కొత్త గరిష్ఠాన్ని చేరుకుంటున్నది. గురువారం ఉదయం నుంచి శు�
లక్నో: ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 27,426 కరోనా కేసులు, 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,720కు, మరణాల సంఖ్య 9,583కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్ల
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆంద�
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఈ ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ పాటించనున్నారు. అన్ని జిల్లాల్లో లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ�
లక్నో: పెండ్లికి రెండు వారాల ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లా నాయి మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ కాలనీలో ఈ ఘటన జరిగింద�
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరికొన్ని ఆంక్షలపై ఆదేశాలు జారీ చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం �
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,787 కొత్త కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. రాజధాని లక్నోలో కూడా రికార్డు స్థాయిలో 4,059 కరోనా కేసులు, 23 మరణాలు వెలుగుచూశాయి. ఉత్�
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. గత వారం రోజులుగా ప్రతిరోజు లక్షకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్�
మొరాదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య గత కొన్ని రోజుల నుంచి లక్షకు తగ్గడంలేదు. తాజాగా శుక్రవారం ఉదయానికి గడిచిన 24 గ�
సర్వేకు యూపీ కోర్టు ఆదేశంవారణాసి, ఏప్రిల్ 8: వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన ఉన్న జ్ఞాన్వాపీ మసీదును సర్వే చేయాలని పురావస్తు శాఖ(ఏఎస్ఐ)ను స్థాని క కోర్టు ఆదేశించింది. పురాతన విశ్వేశ్వరుడి గుడిని మొ
లక్నో : భార్యతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడనే ఆగ్రహంతో వరుసకు సోదరుడిని హత్య చేసిన వ్యక్తి ఉదంతం యూపీలోని మీరట్ జిల్లా కంకెర్ ఖేరా ప్రాంతంలో వెలుగుచూసింది. రైల్వే కాలనీలోని పాడుపడిన క్వార్టర్లో బా�