నోయిడా: ఢిల్లీకి పొరుగున్న ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. ఈ నెల 17 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. నో�
లక్నో : మాజీ సైనికుడి భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రించిన ఘటన యూపీలోని షహజనపూర్ తిల్హార్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఆర్మీ అధికారి తొలుత యాక్సిడెంట్లో మరణించాడని అనుమానించి�
లక్నో: అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని ఇటుక బట్టీల్లో కూ�
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓ 81 ఏండ్ల వృద్ధురాలు రాణీదేవి (81) సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాన్పూర్ జిల్లాలోని చౌబేపూర్ గ్రామానికి చెందిన ఆమె.. ఈ మేరకు మంగళవారం నామినేష�
చంఢీఘడ్: పంజాబ్లోని రూప్నగర్ జైలులో ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని ఇవాళ యూపీ పోలీసులకు అప్పగించారు. మార్చి 26వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ఎమ్మెల్యేను యూపీకి బదిలీ చేశా
మీరట్: బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నలుగురిలో ఒకడు పోలీస్ కాల్పుల్లో గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సర్దానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన పదో తరగతి �
మొబైల్ ఫోన్ | మొబైల్ ఫోన్ల మాయలోపడి యువత జీవితాలను ఆగం చేసుకుంటున్నది. ఫోన్లో ఆటలాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఏడో తరగతి విద్యార్థి నిర్మాణంలో ఉన్న ఓ
లక్నో: భర్త ముందే భార్యపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేగాక ఈ వికృతచేష్టను తమ మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు, బంగారం దోచుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్లోని �
ప్రతాప్గఢ్: ఒక మహిళ క్షణికావేశం మూడేండ్ల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. తనకుతానుగా ఆస్పత్రిపాలై మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. హోళీ పండుగ కోసం భర్త పుట్టింటికి తీసుకెళ్లలేద
స్నానానికి వెళ్లి వేర్వేరు ఘటనల్లో ఏడుగురు గల్లంతులక్నో, మార్చి 29: ఉత్తరప్రదేశ్లోని హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకొన్నది. వేడుకల అనంతరం స్నానానికి వెళ్లి ఏడుగురు గల్లంతయ్యారు. దేవరియా జిల్లాలో చోటీ గ
మథుర: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ 50 ఏండ్ల మహిళకు కరోనా వైరస్ సోకింది. అయితే ఆమెలోపల సౌతాఫ్రికాలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అమె మథుర జిల్లాలోని బ�
లక్నో: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి వివాహిత అయిన మహిళను పని ఉందని చెప్పి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. నాలుగు రోజులపాటు బంధించి ఆమెపై అత