ఆక్సిజన్| ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం కాన్పూర్లోని దాదా నగర్ పారిశ్రామిక ప్రాంతంలో
లక్నో: మరణించిన మహిళ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలకు గ్రామస్తులు కరోనా భయంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వృద్ధుడైన భర్త, తన భార్య మృతదేహాన్�
రెమ్డెసివిర్| శంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో బాధితులు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు తీవ్రంగా కొరత ఏర్పడింది.
కరోనా మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటిసారి.
Brawl in Hospital: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీయడమే కాదు, కరోనా బారినపడి వారి ప్రాణాలు రక్షించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యసిబ్బంది భావోద్వేగాలతో కూడా ఆటాడుకుంటున్నది.
లక్నో: కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపడంతోపాటు ప్రజల జీవన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నది. పూలు అమ్మేచోట కట్టెలు అమ్మిన సామెత మాదిరిగా కొన్ని వ్యాపారాల పరిస్థితి మారింది.
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధిస్తుండగా, మరికొన్ని రాష్�
కరోనాలో కాసుల కక్కుర్తి|
కరోనా మహమ్మారి బారిన పడి అయిన వారు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు దు:ఖంలో మునిగిపోతే.. వారి మృతదేహాలకు..
లక్నోతో సహా 4 నగరాల్లో లాక్డౌన్
లక్నోతోపాటు ఐదు నగరాల పరిధిలో సోమవారం రాత్రి నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నెల 26...