మీరట్: బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నలుగురిలో ఒకడు పోలీస్ కాల్పుల్లో గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సర్దానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన పదో తరగతి �
మొబైల్ ఫోన్ | మొబైల్ ఫోన్ల మాయలోపడి యువత జీవితాలను ఆగం చేసుకుంటున్నది. ఫోన్లో ఆటలాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఏడో తరగతి విద్యార్థి నిర్మాణంలో ఉన్న ఓ
లక్నో: భర్త ముందే భార్యపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేగాక ఈ వికృతచేష్టను తమ మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు, బంగారం దోచుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్లోని �
ప్రతాప్గఢ్: ఒక మహిళ క్షణికావేశం మూడేండ్ల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. తనకుతానుగా ఆస్పత్రిపాలై మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. హోళీ పండుగ కోసం భర్త పుట్టింటికి తీసుకెళ్లలేద
స్నానానికి వెళ్లి వేర్వేరు ఘటనల్లో ఏడుగురు గల్లంతులక్నో, మార్చి 29: ఉత్తరప్రదేశ్లోని హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకొన్నది. వేడుకల అనంతరం స్నానానికి వెళ్లి ఏడుగురు గల్లంతయ్యారు. దేవరియా జిల్లాలో చోటీ గ
మథుర: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ 50 ఏండ్ల మహిళకు కరోనా వైరస్ సోకింది. అయితే ఆమెలోపల సౌతాఫ్రికాలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అమె మథుర జిల్లాలోని బ�
లక్నో: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి వివాహిత అయిన మహిళను పని ఉందని చెప్పి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. నాలుగు రోజులపాటు బంధించి ఆమెపై అత
బదోహి : ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారణాసికి చెందిన వికాస్ గౌతమ్ (22), గో
లక్నో: అక్రమ రీఫిల్లింగ్ షాపులో 18 గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉమ్రీ బేగమ్గంజ్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న అక్రమ గ్యాస్ �
చిత్రకూట్ : కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా ఖోపా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం �
లక్నో: చదువును మధ్యలో ఆపేసిన ఒక వ్యక్తి షేవింగ్ బ్లేడ్తో గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ చేశాడు. దీంతో తల్లి, బిడ్డ మరణించారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సైని గ్రామంలోని మా �
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఢిల్లీ – లక్నో శతాబ్ది ఎక్స్ప్రెస్ జనరేటర్ కార్లో మంటలు చెలరేగాయి. దీంతో స్పందించిన రైల్వే సిబ్బంది వెంటనే సదరు బోగీ నుంచి రైలును విడదీశార