బదోహి : ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారణాసికి చెందిన వికాస్ గౌతమ్ (22), గో
లక్నో: అక్రమ రీఫిల్లింగ్ షాపులో 18 గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉమ్రీ బేగమ్గంజ్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న అక్రమ గ్యాస్ �
చిత్రకూట్ : కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా ఖోపా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం �
లక్నో: చదువును మధ్యలో ఆపేసిన ఒక వ్యక్తి షేవింగ్ బ్లేడ్తో గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ చేశాడు. దీంతో తల్లి, బిడ్డ మరణించారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సైని గ్రామంలోని మా �
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఢిల్లీ – లక్నో శతాబ్ది ఎక్స్ప్రెస్ జనరేటర్ కార్లో మంటలు చెలరేగాయి. దీంతో స్పందించిన రైల్వే సిబ్బంది వెంటనే సదరు బోగీ నుంచి రైలును విడదీశార
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా మహిళను ఐదుగురు యువకులు సమీపంలోని పంటచేలల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చిత్రకూట్ జిల
కాన్పూర్ : పెండ్లయిన ముగ్గురు కొడుకులున్నా ఆ వ్యక్తి లైంగిక వాంఛలతో రగిలిపోయాడు. వందమందికి పైగా మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 66 మందికి పైగా మహిళలు, బాలికలు ఫిర్యాదు చ
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ
బదోహి : యూపీలోని బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిని కాల్చి చంపుతానంటూ బెదిరించిన బీజేపీ మాజీ ఆఫీస్ బేరర్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఔరాయ్ ఎమ్మెల్యే దీనా నాథ్ భాస్కర్ ప
ఫతేపూర్ : ఉత్తర ప్రదేశ్లోని ఫతేఫూర్ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడి చేసి పరారయ్యాడు. ఆదివారం ఈ ఘటన జరగ్గా సోమవారం సాయంత్రం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చి
మీరట్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు ఏ మాత్రం ఆశలు వదులుకోవద్దని, వెనుకడుగు వేయవద్దని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా సూచించారు. రైతు�
నోయిడా : యూపీలోని అలీఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు ఢీకొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. అలీఘడ్ జిల్లా లోధ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామ సమ�