Congress to TMC: త్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేతలు
Dengue fever: ఉత్తరప్రదేశ్లో డెంగీ కలకలం సృష్టించింది. ప్రయాగ్రాజ్లో ఏకంగా 41 మందికి డెండీ సోకింది. వారిలో 36 మంది పెద్దవాళ్లు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
Crime News | ఒక మైనర్ బాలికపై ఆమె తండ్రి సహా 28 మంది అత్యాచారానికి పాల్పడిన ఘోరమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లక్నో: ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ధనిక స్నేహితులకు తప్ప, ఎవరికీ భద్రత లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు భద్రత లేకపోయినా ఆయన బిలియనర్
గోరఖ్పూర్: లఖింపూర్ ఘటనలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవర్నీ అరెస్టు చేయలేమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కే�