Crime News | ఒక మైనర్ బాలికపై ఆమె తండ్రి సహా 28 మంది అత్యాచారానికి పాల్పడిన ఘోరమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లక్నో: ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ధనిక స్నేహితులకు తప్ప, ఎవరికీ భద్రత లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు భద్రత లేకపోయినా ఆయన బిలియనర్
గోరఖ్పూర్: లఖింపూర్ ఘటనలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవర్నీ అరెస్టు చేయలేమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కే�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం గాలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఐజీ లక్ష్మీ �
Lakhimpur Kheri Violence | ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారు కొందరు రైతులను తొక్కేయడంతో ఈ హిం�
Blast in fire crackers factory: అక్రమంగా నిర్వహిస్తున్న ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరిలో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.