Swami Prasad Maurya | కర్ణిసేనకు చెందిన కార్యకర్త మాజీ మంత్రి చెంపపై కొట్టాడు. దీంతో ఆయన అనుచరులు అతడ్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Sanjay Nishad | వరదలు ముంచెత్తిన ప్రాంతాన్ని మంత్రి సందర్శించారు. మీ ఇంటి వద్దకే గంగా నది వచ్చిందని, పాదాలు శుద్ధి చేసిందని ఒక మహిళతో ఆయన అన్నారు. మిమ్మల్ని నేరుగా స్వర్గానికి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. అయిత
Ganja | హైదరాబాద్ : గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులను తెలంగాణకు చెందిన ఈగల్(Elite Action Group for Drug Law Enforcement) టీమ్ అరెస్టు చేసింది.
శ్రీకృష్ణుడు తొలి మధ్యవర్తి అని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. బృందావనంలోని శ్రీ బంకే బీహారీ దేవాలయం కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ దేవాలయం నిధులు రూ.500 కోట్లతో అభివృద్ధి పనులను చే
Thief Asleep After Robbery | ఒక దొంగ రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అలసిపోయిన అతడు ఒక ఇంట్లోని బెడ్పై నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచిన ఇంటి యజమాని ఆ దొంగను చూసి షాకయ్యాడు.
భార్య పదే పదే చేస్తున్న హత్యాయత్నాల నుంచి ఓ భర్త మృత్యుంజయుడిగా తప్పించుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ, ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాధితుడు రాజీవ్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై 11 మంది �
ఉత్తరాదిలో పలు రాష్ర్టాలను వరదలు ముంచెత్తుతున్నాయి. శని, ఆదివారాల్లో ఎడ తెగని వర్షాల కారణంగా గంగా, యమున సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో జన జీవనం స్తంభించింది.
cop performs 'Ganga aarti' at doorstep | పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో చేసేదేమీ లేక ఆ నీటిలో పవిత్ర స్నానమాచరించారు. అలాగే పూజలు చేసి గంగా హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Stabs Pregnant Wife | గర్భవతి అయిన భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ గది లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నాడు. పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతడ్ని అదుపులోకి తీస
Wife Plots Husband's Murder | ఒక మహిళ తన భర్తను చంపేందుకు సోదరులతో కలిసి కుట్రపన్నింది. దీంతో కొందరు గూండాలతో కలిసి అతడ్ని కొట్టారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఒక చోట గొయ్యి తవ్వి సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. �
బుద్ధుని అవశేషాలు 127 ఏండ్ల తర్వాత తిరిగి భారత్కు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఎక్స్ పోస్ట్లో, దేశ సాంస్కృతిక వారసత్వానికి ఇది సంతోషకరమైన రోజు అని తెలిపారు. ఉత్తర ప్రదేశ్లోని పిపర్హవా ప్
IAS Officer Does Sit-Ups | విధుల్లో చేరిన తొలిరోజే ఐఏఎస్ అధికారి పరిశుభ్రతపై దృష్టిసారించారు. బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వారితోపాటు మరికొందరిని ఆయన గుంజీలు తీయించారు. అయితే ప్రభుత్వ కార్యాలయం అపరిశుభ్రంగా ఉండటాన్