Ghaziabad : ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో సూర్యప్రతాప్ చౌహాన్ అనే యువకుడు బక్రీద్ సందర్భంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అసద్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. తల్లిని పెళ్లి చేసుకోవాలని ఆశించిన వ్యక్తి.. ఆమె చిన్నారి కొడుకును అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఫిరోజాబాద్ నగరంలో జరిగింది.
UP DGP : ఉత్తర ప్రదేశ్ నూతన డీజీపీగా రాజీవ్ కృష్ణ నియామకమయ్యారు. నాలుగేళ్ల తర్వాత యూపీకి పర్మినెంట్ డీజీపీ నియామకమవ్వడం విశేషం. 2022 వరకు యూపీలో పర్మినెంట్ డీజీపీనే ఉండేవారు.
Viral Video : ఉత్తర ప్రదేశ్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఒక కోతి చెట్టుపై నుంచి రెండు లక్షల రూపాయల నోట్లు కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆరుగురు అంతకన్నా ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్న పౌరుల ఓటు హక్కును తొలగించ వచ్చా? అంటే తొలగించవచ్చుననే అంటున్నారు యూపీలోని ఎన్నికల అధికారులు. మీకు ఆరుగురు పిల్లలున్నారా అంటూ ఈసీ ఈ ఏడాది జనవరి 6న వారణాసి కంట
UP hikes electricity prices | ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచింది. ఇంధన సర్దుబాటు ఛార్జీ విధానం కింద అదనపు సర్ఛార్జ్ విధించాలని ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. దీంతో జూన్ నెల నుంచి �
attack on SP woman leader | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలిపై దాడి జరిగింది. వ్యాపార భాగస్వామి కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఘర్షణ నేపథ్యంలో ఆ నాయకురాలిని దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో �
Under-Construction Bridge Collapses | గాలి వానకు నిర్మాణంలో ఉన్న వంతెన భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
UP CM Yogi : దేశంలోని ముస్లింలంతా బక్రీద్కు సిద్ధమవుతున్న వేళ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు చేశారు. యూపీలోని రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని, జంతు బలులను నిషేధిస్తూ నిర్ణయం తీస�
మార్కో రూబియో(Mark Rubio) సోమవారం ఆగ్రాలోని చారిత్రిక కట్టడం తాజ్ మహల్ను(Taj Mahal) తన భార్య జీనెట్ రూబియోతో కలిసి చారిత్రాత్మక తాజ్ మహల్ను సందర్శించారు.
Pay Rs 4 lakh, pass SSC | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షలకు సంబంధించిన స్కామ్ బయటపడింది. ఎస్ఎస్సీ ఎగ్జామ్ పాస్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షలను ఒక ముఠా వసూలు చేస్తున్�
Woman body in Box | రైలు స్లీపర్ కోచ్లో వదిలేసిన పెట్టెలోని యువతి మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. ఒక యువకుడితో సంబంధం నేపథ్యంలో కుమార్తెను ఆమె తండ్రి హత్య చేస�
man swept away by crocodile | అత్త మరణించడంతో అంత్యక్రియల తర్వాత స్నానం కోసం ఒక వ్యక్తి నదిలోకి దిగాడు. అయితే ఒక మొసలి అతడ్ని నోటకరుచుకుని నీటి లోపలకు లాక్కుపోయింది. పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకప�