దేశంలో రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం సహ్రాన్పూర్ స్టేషన్ వద్ద ఢిల్లీ-సహ్రాన్పూర్ మెము ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురైంద�
ఉత్తరప్రదేశ్లోని ఇటావా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. రాయ్బరేలి నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఇటావా వద్ద అదుపుతప్పి కారును ఢీకొట్టింది. దీంతో ఏడుగ
ఉత్తరప్రదేశ్ శాసనసభ భవనంలోకి బుధవారం వర్షపు నీరు చేరింది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఈ పరిస్థితి ఏర్పడటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. బుధవారం రెండు గంటలపాటు వర్షం కురవడంతో, శాసనసభ భవన
చట్ట విరుద్ధ మతమార్పిడి (సవరణ బిల్లు) 2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శిక్షలను మరింత పెంచారు. మోసపూరితంగా, బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడినట్టు తేలితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.
school principal caught sleeping | ఒక మహిళా ప్రిన్సిపాల్ క్లాస్రూమ్లో నిద్రించింది. విద్యార్థులైన చిన్న పిల్లలు ఆమెకు గాలి విసిరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ మహిళా ప్రిన్సిపాల్ను సస
సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన నలుగురు అభ్యర్థులతో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని యూపీలోని మీరట్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది.
కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీచేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కన్వర్ యాత్ర సాగే మార్గంలోని హోటళ్లు, దాబాలు, ఇతర ఆహార విక్రయకేంద్రాలు తమ యజమానుల పేర్లను స్వచ్ఛందంగా ప్రదర్శ
Man Sets Mother On Fire | ఆస్తి తగాదాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ తన తల్లికి నిప్పంటించాడు. షాకైన పోలీసులు మంటలు ఆర్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసు�
Yogi Adityanath vs Keshav Maurya | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తున్నది. బీజేపీ కార్మికుల బాధ గురించి కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం ప్రస్తావించార