Massive Pile Up | దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. పొగ మంచు కారణంగా నోయిడా (Noida), యూపీ (Uttar Pradesh)లో ఇవాళ ఉదయం జరిగిన పలు వేర్వేరు ప్రమాదాల్లో (Massive Pile Up) ఇద్దరు
ఉత్తరప్రదేశ్లో ఘోరం సంభవించింది. ఓ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నెల రోజుల వయసు కూడా నిండని 10 మంది చిన్నారుల నూరేండ్ల ఆయుష్షును మింగేసింది. సరిగ్గా కళ్లు తెరిచి లోకాన్న�
VIP Welcome | ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది నవజాత శిశువులు మరణించారు. అయితే హాస్పిటల్ సందర్శన కోసం వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు వీఐపీ స్వాగతం పలికారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
woman's body in suitcase | హైవేపై కలకలం చెలరేగింది. రోడ్డు పక్కన రెడ్ సూట్కేస్ కనిపించింది. తెరిచి చూసిన కొందరు అందులో మహిళ మృతదేహం ఉండటం చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Road Accident: కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. యూపీలోని బిజ్నోర్లో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిలో నవ దంపతులు కూడా ఉన్నారు. వెనుక నుంచి ఆటోను కారు ఢీకొట్టంది.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని (Medical College) నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (NICU) అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది �
Students Protest | ఉద్యోగ పరీక్షల షెడ్యూల్పై విద్యార్థులు మండిపడ్డారు. ఒకే రోజు, ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. దీంతో విద్యార్థుల�
Bribe In Instalments | ఒక అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఒకేసారి చెల్లించే స్థోమత లేని వ్యక్తిని వాయిదాల్లో చెల్లించాలని చెప్పాడు. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లంచాన్ని తీసుకుంటూ విజిలెన్స్ డిపార్ట్మెంట్కు రెడ్
Uttar Pradesh: భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకుకు విషం ఇచ్చి చంపాడు స్వర్ణ వ్యాపారి ముకేశ్. ఈ ఘటన యూపీలోని ఇటావాలో జరిగింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోబోయిన ముకేశ్ను అదుపులోకి
Man On Blind Date Kidnaped | మహిళలతో కూడిన ముఠా ఒక వ్యక్తిని హనీట్రాప్ చేశారు. డేటింగ్ కోసం పిలిచి అతడ్ని కిడ్నాప్ చేశారు. అతడి కుటుంబం నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని కాపాడా�
BJP MLA's Cousin Beaten To Death | కొందరు గూండాలు బీజేపీ ఎమ్మెల్యే బంధువు ఇంటిపై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతోపాటు కుటుంబ సభ్యులను కొట్టారు. తీవ్రంగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యే బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
యూపీలోని అయోధ్య రామాలయం నిర్మాణానికి కూలీల కొరత ఏర్పడింది. వాస్తవానికి ఈ ఆలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్కు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, దానిని సెప్టెంబర్కు పొడిగించారు.
500 Fake Notes | ఇద్దరు వ్యక్తులు నకిలీ రూ.500 నోట్లు తయారు చేశారు. రూ.10 స్టాంప్ పేపర్పై ఆ నోట్లను ముద్రించారు. వాటిని మార్కెట్లో చెలామణి చేశారు.ఫేక్ కరెన్సీ రాకెట్ గురించి తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చే�