Bride Vanishes With Jewellery | పెళ్లికి నిమిషాల ముందు లక్షల విలువైన బంగారు నగలతో వధువు పరారైంది. ఆమె కోసం వెతికిన వరుడు, అతడి కుటుంబం చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళ దొంగ అని తెలిసి వారు షాక్ అయ్యారు.
Muslim Man Converts To Hinduism To Marry Lover | పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ప్రియురాలిని పెళ్లి చ
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ 16 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి, కారులో తీసుకెళ్తూ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ దారుణాన్ని నింద�
Prayagraj | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాధువుల కోసం వేసిన టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సంఘటనా స్థలం మొత్తం భారీగా పొగ కమ్మేసి�
Temple Idols Stolen | ఒక ఆలయంలోని దేవుడి విగ్రహాలు చోరీ అయ్యాయి. ఆ గుడి బాధ్యతలు చూసే వ్యక్తి దీని గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి మరికొ
ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో బుధవారం కొందరు రౌడీలు తమ గ్యాంగ్ లీడర్ పుట్టిన రోజును స్థానిక ప్రాంతం ‘దద్దరిల్లేలా’ జరిపారు. ఈ సందర్భంగా వారు రద్దీగా ఉండే లాల్ బంగ్లా మార్కెట్లో బాంబులు విసిరి, తుప�
death penalty | భార్యాభర్తలు కలిసి కుటుంబంలోని ఆరుగురు సభ్యులను హత్య చేశారు. ఐదేళ్ల కిందట జరిగిన ఈ కేసుపై కోర్టు విచారణ జరిపింది. ఆ జంటను దోషులుగా నిర్ధారించడంతోపాటు వారికి మరణ శిక్ష విధించింది.
Rinku Singh-Priya Saroj | టీమిండియా యువ బ్యాట్స్మెన్ రింకు సింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని.. సమాజ్వాదీ పార్టీకి చెందిన మచిలీషహర్ ఎంపీ ప్రియా సరోజ్తో నిశ్చితార్థం ప్రచారం జరిగింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్�
Man On Bonnet | ఒక వ్యక్తితో కలిసి అతడి కారులో ఉన్న భార్యను ఆమె భర్త చూశాడు. ఆ కారును అడ్డుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రియురాలి భర్తను కారు బానెట్పై అతడు ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై
No Helmet No Petrol | రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్లోని యోగి (Yogi Adityanath) సర్కార్ ఇటీవలే ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ (No Helmet No Petrol) రూల్ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణవాసుల కాశీయాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ప్రమాదానికి (Bus Accident ) గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటల
ఆపిల్ సహ వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య, ప్రపంచంలో అత్యంత ధనవంతురాలైన మహిళల్లో ఒకరైన లారెన్ పావెల్ (Laurene Powell Jobs) మహా కుంభమేళాకు హాజరయ్యారు. 40 మంది సభ్యులతో కూడిన బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్లోని ప్రయ�