నల్లజాతీయుడిని పొట్టనపెట్టుకున్న పోలీసులు మినియాపొలిస్లో ఉద్రిక్తత మినియాపొలిస్: అమెరికాలోని మినియాపొలిస్లో పోలీసులు 20 ఏండ్ల నల్ల జాతి యువకుడిని కాల్చిచంపారు. నగర శివారులో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద�
46% మంది అమెరికన్ల మద్దతు.. పీపుల్స్ సే పోల్లో వెల్లడి లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 11: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్) అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ దేశంలో 46 శాతం మంది కోరుకొం�
న్యూజెర్సీ, ఏప్రిల్ 9: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ యువజంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా అంబజోగై పట్టణానికి చెందిన బాలాజీ భరత్ రుద్రవర్ (32), ఆయన భార్య ఆర్తీ (30) తమ నా�
అనుమతి లేకుండానే భారత జలాల్లోకి యుద్ధ నౌక స్వేచ్ఛాయుత నౌకాయాన ఆపరేషన్ అని ప్రకటన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ముందస్తు అనుమతి లేకుండా అమెరికా యుద్ధనౌక భారత జల్లాలోకి ప్రవ�
లాస్ ఏంజిల్స్: రెండు నెలల కిందట గోల్ఫ్ స్టార్ టైగర్వుడ్స్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలుసు కదా. ఈ ప్రమాదంలో అతడు తన కుడి కాలు విరగ్గొట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పోలీస్ అధికా�
వాషింగ్టన్: అమెరికాలో 18 ఏండ్లు నిండిన వారందరూ ఈ నెల 19 నుంచి కరోనా టీకా వేయించుకోవడానికి అర్హులేనని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 75 రోజుల్లో 15 కోట్ల టీకాలు వేసిందని,
షికాగో, ఏప్రిల్ 6: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. షికాగో సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఏడుగురి మధ్య
వాషింగ్టన్, ఏప్రిల్ 6: కార్పొరేట్ ట్యాక్స్ను పెంచడం వల్ల దేశం నుంచి కంపెనీలు తరలి వెళ్లిపోతాయన్న వాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ 36 శాతంగా ఉండేదని, ట్ర
న్యూఢిల్లీ: భారత్పై అమెరికా ప్రశంసలు కురిపించింది. పర్యావరణ సమస్యల పరిష్కారంలో భారత్ కీలకపాత్ర పోషిస్తున్నదని మెచ్చుకున్నది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణ
ఒక పోలీసు మృతి.. మరొకరికి గాయాలుపోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం: అమెరికాలో కలకలం వాషింగ్టన్, ఏప్రిల్ 3: అమెరికా చట్టసభల వేదిక అయిన వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. భవనం �
కరోనా వ్యాక్సినేషన్ | ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ.. అమెరికా అత్యధికంగా ప్రభావితమైంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 3,13,14,625 మంది మహమ్మారి
వాషింగ్టన్, ఏప్రిల్ 2: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మంత్రివర్గ తొలి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. తన క్యాబినెట్లోని వైవిధ్యతను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ‘మంత్రివర్గం అమెరికాను ప్రతిబింబిస్�