వాషింగ్టన్ : ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎన్నో ఒత్తిళ్ల మధ్య సగటు జీవి కుంగుబాటుకు లోనవడం మామూలు విషయంగా మారింది. అయితే ప్రతిరోజూ నిద్ర లేచే సమయానికి కంటే గంట ముందుగా లేవడం ద్వారా డిప్రెషన్ కు
అహ్మదాబాద్, మే 29: గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ జైడస్ క్యాడిలా మరో ఘనతను సాధించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన జెన�
న్యూయార్క్: చేయని నేరానికి మూడు దశాబ్దాలపాటు జైలు శిక్ష అనుభవించిన ఇద్దరు అమెరికన్ సోదరులకు 75 మిలియన్ డాలర్లను (రూ. 550 కోట్లు) పరిహారంగా ఇవ్వాలని నార్త్ కరోలినా కోర్టు తీర్పునిచ్చింది. 1983లో 11 ఏండ్ల బాలి�
ఉద్యోగ అనుమతుల పునరుద్ధరణకు న్యాయపోరాటం వాషింగ్టన్: మే 15: అమెరికాలో భారతీయులకు, వారి కుటుంబాలకు ఎంతగానో మేలు కలిగించే ‘హెచ్-4 వీసాదారుల ఉద్యోగ అనుమతుల’ పునరుద్ధరణకు గూగుల్ నడుంబిగించింది. 30 ఇతర టెక్ క
టీకాలు వేసుకున్న వాళ్లకు అమెరికాలో అనుమతి మాస్కు లేకుండానే మీడియాతో బైడెన్ భేటీ దేశంలో 60శాతం వయోజనులకు టీకా వాషింగ్టన్, మే 14: కరోనా టీకాలు పూర్తిగా వేసుకున్న అమెరికన్లు ఇకపై మాస్కు ధరించకుండానే బయట తి�
వాషింగ్టన్: ఇండియాలో వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు అమెరికాకు చెందిన వైట్హౌజ్ చీఫ్ మెడికల్ �
న్యూయార్క్ : అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో గ్యాస్ స్టేషన్ వద్ద ఓ మహిళ, మరో వ్యక్తి ఒకరిపై ఒకరు ఉమ్మి వేసుకోవడంతో పాటు బాహాబాహీకి దిగారు. సైబర్ అటాక్ తో కలోనియల్ పైప్ లైన్ మూసివేస్తా�
Fraud in California: కరోనా మహమ్మారి కారణంగా తన కంపెనీలు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా నష్టాలు వచ్చాయని పేర్కొంటూ ఓ వ్యక్తి మూడు వేర్వేరు బ్యాంకుల నుంచి 50 లక్షల అమెరికన్ డాలర్లు
వాషింగ్టన్: ఇండియాలో వ్యాక్సిన్ల కోసం జనం అల్లాడుతుంటే.. అమెరికాలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. అక్కడి ఫెడరల్ ప్రభుత్వం పంపిస్తున్న లక్షలాది డోసుల వ్యాక్సిన్లను రాష్ట్ర�
న్యూయార్క్ : భారత సంతతికి చెందిన ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ శంకర్ ఘోష్ పరిశోధన రంగంలో సాధించిన విజయాలకు గాను ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఎంపికయ్యారు. ఘోష్ కొలంబియా యూనివర్సిట
వాషింగ్టన్, మే 5: కరోనా సెకండ్వేవ్ను ఎదుర్కొంటున్న భారత్కు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని, వైద్య సామగ్రిని పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. మంగళవారం ఆయన వైట్హౌస్ వద్ద విలేకరు�
అమెరికా నిషేధంతో భారత్లోనే చిక్కుకుపోయిన పలువురు ప్రవాసులు తల్లికి దూరంగా పిల్లలు.. భార్య, పిల్లలకు దూరంగా భర్త వాషింగ్టన్, మే 5: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా అధ్యక్షుడు జో బ