కాల్పుల్లో ఎనిమిది మంది దుర్మరణం ఇండియానాపోలిస్లో ఘటన దుశ్చర్య అనంతరం దుండగుడి ఆత్మహత్య వాషింగ్టన్, ఏప్రిల్ 16: తుపాకీ చప్పుళ్లతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. ఇండియానా పోలిస్లో గురువారం అర్ధరాత్�
వాషింగ్టన్, ఏప్రిల్ 15: రష్యాపై అమెరికా కన్నెర్ర చేసింది. రష్యా దౌత్యవేత్తలు 10 మందిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బహిష్కరణ వేటు వేశారు. తమ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. దాదాపు 40 వరకు వ్యక్తులు, స�
న్యూయార్క్ : స్టైల్ స్టేట్మెంట్ కోసం యువత టాటూలు వేయించుకోవడం ఇప్పుడు సర్వసాధారణం కాగా, దీన్ని తమ మార్కెటింగ్ టెక్నిక్ గా అమెరికన్ ఈటరీ సంస్థ వాడుకుంటోంది. తమ దుకాణం 40వ వార్షికోత్సవం సందర్భం�
న్యూయార్క్ : యజమాని పట్ల విశ్వాసం చూపడంలో శునకానికి మించినది లేదు. అమెరికాలోని కన్సాస్ సిటీ లో తన యజమాని ప్రాణాలను కాపాడిన పెంపుడు కుక్క ఉదంతం సో|షల్ మీడియాలో వైరల్ గా మారింది. తన యజమాని ప్ర
న్యూఢిల్లీ : బహుళ జాతి సంస్ధలపై బైడెన్ ప్రభుత్వం నూతన లెవీలు విధించనుండటంతో అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత్కు చెందిన ఐటీ, ఫార్మా దిగ్గజాలపై పన్ను భారం తీవ్రతరం కానుంది. బహుళ జాతి సంస్ధల అంతర్
నల్లజాతీయుడిని పొట్టనపెట్టుకున్న పోలీసులు మినియాపొలిస్లో ఉద్రిక్తత మినియాపొలిస్: అమెరికాలోని మినియాపొలిస్లో పోలీసులు 20 ఏండ్ల నల్ల జాతి యువకుడిని కాల్చిచంపారు. నగర శివారులో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద�
46% మంది అమెరికన్ల మద్దతు.. పీపుల్స్ సే పోల్లో వెల్లడి లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 11: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్) అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ దేశంలో 46 శాతం మంది కోరుకొం�
న్యూజెర్సీ, ఏప్రిల్ 9: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ యువజంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా అంబజోగై పట్టణానికి చెందిన బాలాజీ భరత్ రుద్రవర్ (32), ఆయన భార్య ఆర్తీ (30) తమ నా�
అనుమతి లేకుండానే భారత జలాల్లోకి యుద్ధ నౌక స్వేచ్ఛాయుత నౌకాయాన ఆపరేషన్ అని ప్రకటన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ముందస్తు అనుమతి లేకుండా అమెరికా యుద్ధనౌక భారత జల్లాలోకి ప్రవ�
లాస్ ఏంజిల్స్: రెండు నెలల కిందట గోల్ఫ్ స్టార్ టైగర్వుడ్స్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలుసు కదా. ఈ ప్రమాదంలో అతడు తన కుడి కాలు విరగ్గొట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పోలీస్ అధికా�
వాషింగ్టన్: అమెరికాలో 18 ఏండ్లు నిండిన వారందరూ ఈ నెల 19 నుంచి కరోనా టీకా వేయించుకోవడానికి అర్హులేనని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 75 రోజుల్లో 15 కోట్ల టీకాలు వేసిందని,
షికాగో, ఏప్రిల్ 6: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. షికాగో సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఏడుగురి మధ్య
వాషింగ్టన్, ఏప్రిల్ 6: కార్పొరేట్ ట్యాక్స్ను పెంచడం వల్ల దేశం నుంచి కంపెనీలు తరలి వెళ్లిపోతాయన్న వాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ 36 శాతంగా ఉండేదని, ట్ర