వాషింగ్టన్: ఇండియాలో వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు అమెరికాకు చెందిన వైట్హౌజ్ చీఫ్ మెడికల్ �
న్యూయార్క్ : అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో గ్యాస్ స్టేషన్ వద్ద ఓ మహిళ, మరో వ్యక్తి ఒకరిపై ఒకరు ఉమ్మి వేసుకోవడంతో పాటు బాహాబాహీకి దిగారు. సైబర్ అటాక్ తో కలోనియల్ పైప్ లైన్ మూసివేస్తా�
Fraud in California: కరోనా మహమ్మారి కారణంగా తన కంపెనీలు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా నష్టాలు వచ్చాయని పేర్కొంటూ ఓ వ్యక్తి మూడు వేర్వేరు బ్యాంకుల నుంచి 50 లక్షల అమెరికన్ డాలర్లు
వాషింగ్టన్: ఇండియాలో వ్యాక్సిన్ల కోసం జనం అల్లాడుతుంటే.. అమెరికాలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. అక్కడి ఫెడరల్ ప్రభుత్వం పంపిస్తున్న లక్షలాది డోసుల వ్యాక్సిన్లను రాష్ట్ర�
న్యూయార్క్ : భారత సంతతికి చెందిన ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ శంకర్ ఘోష్ పరిశోధన రంగంలో సాధించిన విజయాలకు గాను ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఎంపికయ్యారు. ఘోష్ కొలంబియా యూనివర్సిట
వాషింగ్టన్, మే 5: కరోనా సెకండ్వేవ్ను ఎదుర్కొంటున్న భారత్కు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని, వైద్య సామగ్రిని పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. మంగళవారం ఆయన వైట్హౌస్ వద్ద విలేకరు�
అమెరికా నిషేధంతో భారత్లోనే చిక్కుకుపోయిన పలువురు ప్రవాసులు తల్లికి దూరంగా పిల్లలు.. భార్య, పిల్లలకు దూరంగా భర్త వాషింగ్టన్, మే 5: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా అధ్యక్షుడు జో బ
లాక్డౌన్ విధించాలి వాషింగ్టన్, మే 4: కరోనా రెండో దశ ఉద్ధృతితో భారత్లో పరిస్థితి చాలా భయానకంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడు, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఆంద�
డెట్రాయిట్: అమెరికాలో ఓ భారీ చేప పట్టుబడింది. దాని బరువు మాత్రమే కాదు.. దాని వయసు కూడా ఓ రికార్డే. వందేళ్లకుపైగా వయసున్న ఆ చేప 7 అడుగుల పొడవుంది. బరువు సుమారు 108 కిలోలు. డెట్రాయిట్ నదిలో దొరికిన ఆ చేప ఆడదని గుర్
వాషింగ్టన్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ముఖ్యమైన సూచనలు చేశారు అమెరికా వైద్య నిపుణుడు, వైట్హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ. ముందు దేశంలో కనీసం రెండు వారాలు లాక్డౌన్
వాషింగ్టన్: ఇండియాలో కొవిడ్ సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, కేసులు ఇంకా పీక్ స్టేజ్కు వెళ్లలేదని అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇండియాలో కరోనా కేసులు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయ
100 రోజుల్లో కరోనాపై విజయం ఊపిరి పీల్చుకుంటున్న అమెరికా నాడు శవాల కుప్పలు.. నేడు మాస్కులు పక్కనపెట్టే పరిస్థితి ఆరోగ్యం, ఆర్థికం సమన్వయంతోనే ఈ విజయం కరోనాపై పోరుకు రూ.140 లక్షల కోట్ల ప్యాకేజీ కీలకపాత్ర పోషిం�
యాక్టివ్ కేసులు| దేశంలో రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.