Helicopter Crash: హూస్టన్ సిటీలో రేడియో టవర్ను ఓ హెలికాప్టర్ ఢీకొన్నది. ఆ ఘటనలో ఆ హెలికాప్టర్లో ఉన్న నలుగురు మృతిచెందారు. సమీపంలో ఉన్న సెక్యూర్టీ కెమెరాలకు ఆ ప్రమాద దృశ్యాలు చిక్కాయి.
యూఎస్, యూకే, ఈయూకు చెందిన శాశ్వత నివాస కార్డులు(పీఆర్సీ) లేదా వీసాలు కలిగిన భారతీయులకు యూఏఈ 14 రోజుల వీసా ఆన్ అరైవల్ (ఎయిర్పోర్ట్లోనే వీసా జారీ చేయడం) విధానాన్ని ప్రారంభించింది.
ఖల్థిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యపై భారత్కు కచ్చితమైన ఆధారాలు అందజేయలేదని అన్నారు.
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సహా మొత్తం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో జరిగిందీ ఘటన.
అమెరికా టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాండాల్ఫ్ సమీపంలో స్టేట్ హైవేపై సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.
Donald Trump: ప్రధాని మోదీని ట్రంప్ కలుసుకోనున్నారు. వచ్చే వారంలో మోదీ.. అమెరికా టూర్ వెళ్తున్నారు. ఆ సమయంలో ఇద్దరూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్వాడ్ శిఖరాగ్ర సమావేశాల్లో మోదీ పాల్గొనున్నారు.
Sikhs protest | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటి వద్ద సిక్కులు నిరసన వ్యక్తం చేశారు. (Sikhs protest) సిక్కు సమాజ స్థితిగతులపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించిన సిక్కు�
అమెరికాలో దొంగతనం చేసేందుకు ఫ్లాట్లో చొరబడ్డ దుండగుడు..ఓ యువతిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నేపాల్కు చెందిన విద్యార్థిని మునా పాండే (21) ప్రాణాలు కోల్పోయిందని, నిందితుడు బాబీ సిన్హ్ షా (52) భారత సంతతి ప�
ఆసియా నుంచి వచ్చే కొందరు విదేశీయులపై బ్రెజిల్ ఆంక్షలు విధించడం ప్రారంభించనుంది. అమెరికా, కెనడాలకు వలస వెళ్లేందుకు తమ దేశాన్ని లాంచింగ్ పాయింట్గా వాడుకుంటూ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ న�
Indian Doctor: భారత సంతతికి చెందిన డాక్టర్ ఒమర్ అయిజాజ్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. పిల్లలు, మహిళలకు చెందిన నగ్న వీడియోలను తీసినట్లు ఆ డాక్టర్�
Indian origin man shot dead in US | అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. ఆయన స్టోర్లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడు గన్తో కాల్పులు జరిపాడు. మృతుడ్ని 36 ఏళ్ల మైనాంక్ పటేల్గా గుర్తించారు. నార్త్ కర�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం అమెరికా, దక్షిణ కొరియా ముగించుకొని బుధవారం హైదరాబాద్కు చేరుకుంది. ఈ పర్యటనల సందర్భంగా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింద�
Arun Yogiraj | అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరి
US Military Ships: ఇజ్రాయిల్పై అటాక్కు ఇరాన్ ప్లాన్ వేసింది. ఈ వారాంతంలో ఆ దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ నౌకలను అమెరికా మోహరిస్తున్నది.