భారతీయ మహిళలు దేశవిదేశాల్లోనూ పలు రంగాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ దేశకీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. అలా సత్తా చాటుతున్న వారిలో తెలుగు మహిళలు ఎందరో! తాజాగా అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంట�
భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నదంటూ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది.
TikTok: టిక్టాక్ను అమ్మడం లేదని అమెరికాకు ఆ కంపెనీ ఓనర్ స్పష్టం చేశారు. బైట్డ్యాన్స్ కంపెనీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని చెప్పింది. టిక్టాక్ను అమ్మాలని, లేదంటే దాన్ని బ్యాన్ చేస్తామని
Achinthya Sivalingan: అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనలో పాల్గొన్న భారతీయ విద్యార్థిని అచింత్య శివలింగన్ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆ వర్సిటీకి చెందిన �
US shot down most | ఈ నెల 13న ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన 330కుపైగా క్షిపణులు, డ్రోన్లలో ఎక్కువ శాతం కూల్చింది ఇజ్రాయెల్ కాదు అమెరికా అని తెలుస్తున్నది. ఇరాన్ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ ఈ మేరకు ఒక న�
తొమ్మిదేండ్ల క్రితం భార్య ను దారుణంగా హత్య చేసి పరారైన భద్రేశ్కుమార్ చేతన్భాయ్ పటేల్ అనే భారతీయుడిపై అమెరికా ప్రభు త్వ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) భారీ రివార్డు ప�
పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు గానూ కొత్త ప్రయోగానికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. జియోఇంజినీరింగ్ సాంకేతికతను వినియోగించి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చడం ద్వారా �
‘మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది’ అని పెద్దల మాట. అలా మధ్యలో వచ్చేది దురలవాటైతే.. వీలైనంత త్వరగా పోవడం మంచిది. కానీ, ఈ తరం మగువలు మధ్యలో వచ్చిన కొన్ని అలవాట్లను అంత త్వరగా వదల్లేకపోతున్నారట.
Naveen Polishetty | టాలీవుడ్ యువ హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం యూఎస్లో జరిగిన బైకు ప్రమాదంలో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కి గాయాలైనట్టు నేషనల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Baltimore Bridge: అమెరికాలోని బాల్టిమోర్లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ను ఓ సరుకు రవాణా నౌక ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేసినట్లు అధికారులు
Baltimore Bridge | అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో బ్రిడ్జిని ఢీకొట్టిన కార్గోషిప్ లో 22 మంది నావికులు ఉన్నారు. నావికులంతా భారతీయులేనని, వారంతా క్షేమమని తెలుస్తున్నది.
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్న విద్యార్థుల హత్యలు, అదృశ్యం కేసులు ఎక్కువవుతున్న తరుణంలో మన దేశ విద్యార్థులకు పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి కీలక సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత�
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండివాదన చేస్తున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్దేనని అమెరికా తేల్చి చెప్పింది. భారత భూభాగంపై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పు
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) భారత్లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది.