ఆసియా నుంచి వచ్చే కొందరు విదేశీయులపై బ్రెజిల్ ఆంక్షలు విధించడం ప్రారంభించనుంది. అమెరికా, కెనడాలకు వలస వెళ్లేందుకు తమ దేశాన్ని లాంచింగ్ పాయింట్గా వాడుకుంటూ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ న�
Indian Doctor: భారత సంతతికి చెందిన డాక్టర్ ఒమర్ అయిజాజ్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. పిల్లలు, మహిళలకు చెందిన నగ్న వీడియోలను తీసినట్లు ఆ డాక్టర్�
Indian origin man shot dead in US | అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. ఆయన స్టోర్లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడు గన్తో కాల్పులు జరిపాడు. మృతుడ్ని 36 ఏళ్ల మైనాంక్ పటేల్గా గుర్తించారు. నార్త్ కర�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం అమెరికా, దక్షిణ కొరియా ముగించుకొని బుధవారం హైదరాబాద్కు చేరుకుంది. ఈ పర్యటనల సందర్భంగా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింద�
Arun Yogiraj | అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరి
US Military Ships: ఇజ్రాయిల్పై అటాక్కు ఇరాన్ ప్లాన్ వేసింది. ఈ వారాంతంలో ఆ దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ నౌకలను అమెరికా మోహరిస్తున్నది.
Shah Rukh Khan: బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ .. కంటి సర్జరీ కోసం అమెరికా వెళ్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో డీహైడ్రేషన్ వల్ల షారూక్కు హార్ట్స్ట్రోక్ వచ్చిన విషయం తెలిసిందే. కోలుకున్న తర్వాత ఆయన ఐపీఎల్ ఫై
Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ (Shah Rukh Khan) యూఎస్కు వెళ్లనున్నాడన్న వార్త ఒకటి బీటౌన్లో రౌండప్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కంటి నొప్పి కారణంగా డాక్లర్లను సంప్రదించాడు షారుఖ్ఖాన్.
Indian students | విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
Hyderabad | అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. వీకెండ్ కావడంతో ఈతకు వెళ్లిన అక్షిత్ రెడ్డి.. చెరువులో మునిగి మృతిచెందాడు. గత శనివారం ఈ ఘటన జరగ్గా.. అతని మృతదేహం నిన్న హైదరాబాద్కు చేరుకుంది.
ఇంటర్న్షిప్ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్లాట్ఫామ్ ప్రారంభించింది.
స్కాలర్షిప్ కోసం బతికున్న తండ్రి చనిపోయినట్టు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి యూనివర్సిటీకి సమర్పించిన భారత్కు చెందిన ఒక విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
US Presidential Debate: సీఎన్ఎన్ నిర్వహించిన టీవీ డిబేట్లో బైడెన్, ట్రంప్ పాల్గొన్నారు. ఆ ఇద్దరూ ఈసారి కూడా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. తమ పాలనలో �