ముందస్తుగా వేసిన మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా అవసరం రావడంతో బస్తాల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. సీజన్లో వ్యవసాయ పనులు వదిలి సొసైటీ కార్యాలయాలు, గోడౌన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పొద్దంతా పడ
యూరియా సరఫరా చేయడంలో రేవంత్ సర్కారు విఫలమైందని, రైతులు చేలు, పొలం పనులు వదిలి ఎరువుల కోసం తిరగాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ అన్నారు.
Fertilizers | ఎక్కువ మోతాదులో ఎరువులు వస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందని అపోహతో రైతులు మితిమీరిన ఎరువుల వాడకం చేస్తున్నారని తద్వారా పెట్టుబడుల భారం పెరిగి రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు జగదేవ్పూర్ మండల వ్య�
Urea | యూరియా ఆమ్లా స్వభావం కలిగి ఉంటుంది దీని వలన యూరియా అధికంగా వాడటం వలన భూములు ఆమ్ల నెలలుగా మారుతవి. అదే విధంగా నానో యూరియా వాడకం గురించి రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు వివరించటం జరిగింది.
మంత్రి సీతక్క ఇలాకాలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకే చేరుకున్�
నేడు యూరియా, ఇతర ఎరువుల కోసం సొసైటీలు, దుకాణాల వద్ద లైన్లో పెట్టిన చెప్పులనే లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు చూపాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి రైతులక
యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవా రం నిరసన చేపట్టారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈ వో రాజేశ్వర్తో వాగ్వాదానికి ది�
భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈవో రాజేశ్వర్తో వాగ్వాదానికి దిగారు.
డీలర్ యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని రైతులు పెట్రోల్ బాటిల్ పట్టుకుని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది.
ప్రైవేట్ డీలర్ యూరి యా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని రైతులు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నానికి పా ల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండ ల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది.
Urea | హైమద్ నగర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం 560 యూరియా బస్తాలు రాగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో యూరియా ఇవ్వడానికి సిబ్బందికి తలనొప్పిగా మారింది.
యూరియా కోసం నల్లబెల్లి మండల (Nallabelly) కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాల రైతులు ఉదయం 6 గంటలకు పీఏసీఎస్ కార�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడంలేదు. నిర్మల్ జిల్లా ముథోల్ పీఏసీఎస్కు యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకొన్న రైతులు శుక్రవారం వేకువజామునుంచే కార్యాలయం వద్ద బారులు తీరారు. కొందరు రైతులు గంటల తరబడి న�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్లో యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలిచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
యూరియా కోసం రైతులు అవస్థ పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్ల వద్ద పొద్దంతా క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. అయినప్పటికీ వచ్చిన వారందరికీ యూరియా బస్తాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తున్నది.