KTR | రాష్ట్రంలో ఎరువుల కొరత నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదు.. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తుంది చెన్నారావుపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో రైతులు రెండు రోజులుగా
ఎరువుల పంపిణీలో అక్రమాలు జరగకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక నిఘా పెడుతామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అన్నారు. హాకా సెంటర్ల అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలపై ఆయన స్పందించి కెరమెరి
మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని పోతంగల్ మండల వ్యవసాయ అధికారి నిషిత అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండలంలోని సొసైటీ గోదాములలో ఆమె శుక్రవారం ఆకస�
వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారకముందే పీఏసీఎస్ గోడౌన్ల వద్ద బారులుదీరుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు.
జిల్లాలోని హాకాసెంటర్లకు వస్తున్న టన్నుల కొద్ది యూరియా పక్కదారి పడుతుండగా, వ్యవసాయ అధికారులు మాత్రం వాటి నిర్వాహకులు నిజాయితీ పరులేనని, హాకా కేంద్రాల ద్వారా యూరియా రైతులకు సక్రమంగా అందుతున్నదని సర్టి�
రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. గురువారం బోథ్, సొనాల మండల కేంద్రాల్లోని సహకార సంఘాల గోదాముల వద్దకు తరలివచ్చారు. దాదాపు 130 మందికిపైగా వచ్చారు.
రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. వానకాలం సీజన్ మొదలై మక్క పంట వేసే అదును దాటిపోతున్నా అందడం గగనమే అవుతున్నది. అందుకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరడమే నిదర్శనంగా నిల
రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సర్కార్ (Congress) అన్నదాతలకు చేసిందేం లేదని ఇబ్రహీంపట్నం రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొక్కజొన్న పంటకు మందు పెట్టే సమయం మించిపోతున్నా యూరియా (Urea) లేకపోవడ
‘రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్రం పంపితేనే రైతులకు యూరియా. లేదంటే రాష్ట్రంలో యూరియా కొరత తప్పదు’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు.