యూరియా కొరత విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఇంతగనం ఎరువులు తీసుకెళ్లి ఏం చేస్తున్నరని కేంద్రం ప్రశ్నిస్తుంటే, కేంద్రం ఇస్తలేదని రాష్ట్ర ప్రభు�
‘యూరియా బస్తాను ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266కు విక్రయిస్తే మాకు గిట్టుబాటు కాదు. రూ.388కి అయితేనే విక్రయిస్తాం. లేదంటే మొత్తం అమ్మకాలను బంద్ చేస్తాం..’ ఇదీ మూడు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా ఎరువుల డీలర్ల
ఆదిలాబాద్ జిల్లా బేల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా యూరియాను తరలిస్తున్న వాహనాలను బుధవారం ఉదయం సిర్సన్న గ్రామ రైతులు పట్టుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
“రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయించినా.. కృత్రిమ కొరత సృష్టించినా.. వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయి. ఎరువులు, విత్తనాల స్టాక్ నిల్వలు, ధరల పట్టికలను ప్రతి ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ప్రద�
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి విశాల సహకార సొసైటీకి మంగళవారం వచ్చిన రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం పొద్దంతా ఎదురుచూశారు. 2 ఎకరాలకు ఒకే బస్తా ఇస్తామని చెప్పి,
రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అంద�
తెలంగాణలో రైతులకు సరిపడా యూరియా లేదని కాంగ్రెస్ ఎంపీ బలరాంనాయక్ అంగీకరించారు. సోమ్లాతండాలో మంత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Urea | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటానని కల్లబొల్లి మాటలు చెప్పి రైతుల అవసరాలను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జైనూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు నినాదాలు చేశారు.
ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు యూరియా బస్తాలు మరో పరీక్ష పెడుతున్నాయి. సహకార సంఘాల్లో రైతులకు సరిపోయేన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకొని సొసైటీ గోడౌన్ల వ�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. వానకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు పడక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. అక్కడక్కడ కురిసిన వర్షాలకు పలువురు రైతులు మొక్కజొన్నపంట సాగుచేశారు.
ఎక్కువ యూరియా వాడటం వలన ధాన్యపు పైర్లు విపరీతంగా పెరిగి పడిపోవడమే కాకుండా పూత ఆలస్యంగా వచ్చి పంటకాలం పెరుగడంతోపాటు తాలు గింజలు వస్తాయన్నారు కొమురవెల్లి మండల వ్యవసాయాధికారి వెంకట్రావమ్మ.
నల్లబెల్లి (Nallabelly) మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతు�
Urea | 50 కేజీల యూరియా బస్తా ఎమ్మార్పీ రేటు రూ. 266 కే విక్రయించాలని వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ససేమిరా సాధ్యం కాదని ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేస్తామని తీర్మానించారు.