పంటలకు యూరియా కొరత రైతులను వేధిస్తుందని, దానిని వెంటనే తీర్చాలని తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు ముండ్ల ఏకంబరం, వజ్జా రామారావు అన్నారు. శనివారం విలేకరులతో వారు మాట్లాడుతూ.. యూరియా �
యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని సహకార సొసైటీ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఉదయాన్నే సొసైటీ కార్యాలయానికి సుమారు 400మంది రైతులు చేరుకున్నారు.
జగిత్యాల జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండలం నంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను ఆయన శుక్రవారం సందర్శించి గోద�
KTR | రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
వికారాబాద్ మండలంలో దాదాపు 25 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇందుకుగాను వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కురుస్తున్న వర్షాలతో పంటలు సాగు చేసుకునేందుకు అన్నదాతలు యూరియాను కొ
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. బుధవారం కురిసిన వర్షంలోనూ రైతులు పలుచోట్ల బారులుతీరారు.
Urea | దౌల్తాబాద్ మండలంలో యూరియాను రైతులకు అందించాలని ఫర్టిలైజర్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్. ఎస్ఐ అరుణ్ కుమార్ హెచ్చరించారు.
రైతులెవరూ ఆందోళన చెందొద్దని అర్హలందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా సహకార అధికారి టీ రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్నిఆయన మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తో కలిసి బుధవా�
యూరియా కోసం రైతులు గోస పడుతూనే ఉన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని పీఏసీఎస్ గోదాం వద్ద పడిగాపులు కాశారు. నాడు జీలుగ విత్తనాల కోసం ఇబ్బందులు పడితే, ఇప్పుడు నాట్లేసి నెల రోజులైనా యూరియ
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మే నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. 40 శాతం మంది అన్నదాతలు విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురుచూశారు.
సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, అధికారులు వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసి యూరిత కొరత లేకుండా చూడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
ప్రతి ఎరువుల షాపు వద్ద ఇద్దరు పోలీసులను పెట్టాలంటూ కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు పుష్కలంగా ఎరువులు ఉన్నాయని చెప్తున్న సీఎం, మరోవైపు పోలీసులన�
యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారి మళ్లిస్తే ఎరువుల దుకాణం యజమానితో పాటు, సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.