జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. జూరాల కాల్వకు నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనులు ప్రారంభించి తమ పొలాల్లో నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబా టులో ఉండేవి. రెండేండ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
అనుకున్నట్టుగానే ఆగస్టులో యూరియా లోటు ఏర్పడింది. ప్రభుత్వం ప్రణాళిక లేమి, అధికారుల అలసత్వంతో కొరత తీవ్రమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎరువుల కోసం రైతన్న దినదినం ఏ బాధైతే పడ్డాడో.. ఇప్పుడు మళ్లీ అదే నరకం చ
B sathya prasad | పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరా�
రాష్ట్రంలో యూరియా నిల్వలు అడుగంటుతున్నాయి. వారం పది రోజులకు సరిపడా యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత కేంద్రం నుంచి వస్తేనే రైతులకు యూరియా అందుతుంది. లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుందనే ఆందోళనలు వ్
మల్లాపూర్ ఆగస్టు 5: ఆరుగాలం కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా (Urea) బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం వేకువ జామున నుంచే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండా
Urea | మెదక్ పీఏసీఎస్ కార్యాలయం ఎరువుల కేంద్రాన్ని ఏడీఏ విజయ నిర్మల, ఏవో శ్రీనివాస్తో కలిసి తనిఖీ చేశారు. ఎరువుల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుక�
Urea | రైతులు కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కచ్చితంగా రైతులకు రసీదులు ఇవ్వాలని ఏడీఏ బాబు నాయక్ స్పష్టం చేశారు. యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు కొరత లేకుండా రైతులకు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా �
రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇల్లెందు వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా (Urea) బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా యూరియా బస్తాల కోసం వేకువ జామున నుండే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి నెల