పోలీసుల పహారా మధ్య కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో యూరియాను సోమవారం పంపిణీ చేశారు. ఈ మేరకు సహకార సంఘానికి 450 యూరియా బస్తాలు రాగా ఎలాంటి గోడవలు జరుగకుండా ముందస
సమయానికి వానల్లేక, పంటలకు సరిపడా యూరియా అందక భద్రాద్రి జిల్లాలో పంట పొలాలు నెర్రెలు వారుతున్నాయి. దీంతో కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. సాధారణంగా వానకాలం సీజన్ మాత్రమే అన్నదాతలకు కాస్త వెన్నుదన్నుగా ఉం�
రైతులు మండలకేంద్రంలో ని గ్రోమోర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. యూరియ కోసమని గ్రోమోర్ షాప్ కు వెళ్తే లిక్విడ్ పదార్థాలు కొంటేనే యూరియా ఇస్తామని కోర్రీలు పెడుతున్నారని, బ్లాక్ లో అ�
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు సవాల్ విసురుకోవడంతో ఒక్కసారిగా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా విషయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్ర�
Toguta : ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా యూరియా (Urea)ను సరఫరా చేయకుంటే.. రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సహకార సంఘం చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి (Harikrishna Reddy) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వెలిమినేడు పీఏసీఎస్ లో యూరియా బ్లాక్ మార్కెట్ దందాపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన చైర్మన్ రఘుమారెడ్డి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాష్ట్ర ప్ర�
Urea | మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అలాగే అంకిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర ట్రేడర�
రాష్ట్ర ప్రజలు 16 మంది ఎంపీలను గెలిపిస్తే రైతులకు యూరియా సంచి పంపిణీ చేసి దిక్కు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి (Vanteru Pratap Reddy) అన్నారు. మంగళవారం గజ్వేల్ లోని అగ్రో రైతు సేవ కే
కొద్ది రోజుల్లోనే యూరియా కొరత తీవ్రం కానున్నదా..? ఎరువుల వాడకం ఎక్కువగా ఉండే వచ్చే నెలలో మరింత ఇబ్బంది ఏర్పడనున్నదా.. అంటే అవుననే స్పష్టమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో యూరియాకు ఆగస్టులో కొరత ఏర్పడే ప్రమాద�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యూరియా అక్రమ దందా జోరుగా కొనసాగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. వానకాలం సీజన్ కావడంతో రైతుల నుంచి యూరియాకు డిమాండ్ పెరగడంతో మిర్యాలగూడ కేంద్రంగా హోల్సేల్ వ్యాపారుల ద�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యం త్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్�
రాష్ట్రంలోని రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్నద ని రాష్ట్ర మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నేరేడుచర్ల �