ఏ సొసైటీ గోదాం వద్ద చూసినా రైతులు ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు. మండల కేంద్రంలోని కేశవపెరుమాళ్ల స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఐకేపీ గోదాం, తిమ్మాపూర్ సొసైటీ పరిదిలోని గోదాంకు సో�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనారం సహకార సంఘానికి సోమవారం యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు ఇచ్చి అధికారులు చేతులు దులుప
గన్నేరువరం మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు బారులు తీరారు. యూరియా 200 బస్తాలు రాగా రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లైన్లో నమ�
ప్రజాపాలన అంటే రైతులను గోసపెట్టడమేనా అని బీఆర్ఎస్ రుద్రంగి మండలాధ్యక్షుడు దేగావత్ తిరుపతి ప్రశ్నించారు. వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నదని, యూరియా కోసం సొసైటీల చుట్టూ ఇంకెన్ని రోజులు తిరగాలని
ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతుల పాలిట శాపంగా మారిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. యూరియా కోసం సొసైటీల ఎదుట చెప్పుల లైన్లు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్
పండుగపూటా యూరి యా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పడిగాపులు తప్పలేదు. శనివారం యూరియా రావడంతో రైతులు రాఖీ పండగను సైతం లెక్కచేయకుండా సొసైటీల వద్దకు చేరుకున్నారు.
యూరియా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పడిగాపులు తప్పలేదు. శనివారం యూరియా రావడంతో రాఖీ పండుగను సైతం లెక్కచేయకుండా సొసైటీల వద్దకు పరుగులు పెట్టారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. కొన్నిచోట్�
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి- సైదాపూర్ సహకార సంఘం వద్ద యూరియా (Urea) కోసం రైతులు క్యూ కట్టారు. చెప్పులను లైనులో ఉంచి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. శక్రవారం రాత్రి సహకారం సంఘానికి 2
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో రైతులు ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలు రాత్రి అనక యూరియా కోసం పడిగాపులు కాస్తూ కష్టాలు పడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా గోస తప్పడం లేదు. వానకాలం సీజన్లో సాగు చేసిన పంటలు పెరుగుతున్న సమయంలో అందించాల్సిన యూరియా అందుబాటులో లేక ఇక్కట్లు పడుతున్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఏ ఎరువుల దుకాణం వద్ద చూసినా రైతుల క్యూలే కనిపిస్తున్నాయి. యూరియా కొరత కారణంగా రైతులు క్యూలో చెప్పులు పెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది.
యూరియా కోసం సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పీఏసీఎస్ గోదాం వద్ద అన్నదాతలు శుక్రవారం ఉదయం నుంచి నిరీక్షించగా రాత్రి వేళ పంపిణీ చేశారు.