అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడంలేదు. యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. యూరియా కోసం పనులు మానుకొని గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మాచారెడ్డ
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కు యూరియా కష్టాలు తప్పడంలేదు. ఆమె స్వగ్రామం కురవి మండలం పెద్దతండా గ్రామం గుండ్రాతిమడుగు(విలేజ్) సొసైటీ పరిధిలోకి వస్తుంది. సత్యవతి రాథోడ్కు సొంత ఊరులో ఐదున్నర ఎకరాల భూమి ఉంద�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పీఏసీఎస్ల ఎదుట, ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్ద రోజంతా క్యూ కట్టినా బస్తా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్త�
‘యూరియా కోసం రైతుల ఇక్కట్లు అంతాఇంతా కాదు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాలకు చేరుకొని అధికారుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి. గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ ఒక్క బస్తా యూరియా కూడా అందక నిరాశ�
యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. పరిగి పట్టణంలోని ఎరువుల షాపుల ఎదుట ఉద యం 6 గంటల నుంచే క్యూలో నిరీక్షించారు. అన్నదాతలకు ఒకటి, రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. పంటలకు సరిప�
ఉమ్మడి జిల్లాలో రైతులను
యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు వదులకొని సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. సరిపడా యూరియా
మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి న రేవంత్రెడ్డికి పాలన చేతకావడంలేదని, అం దువల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందిపడుతున్నారని పరకాల మా జీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
పంట చేల వద్దకు వెళ్లిన మాదిరిగా తెల్లవారకముందే రైతులు సొసైటీల వద్దకు కిలోమీటర్లకొద్దీ పరుగులు తీస్తున్నారు. అప్పటి నుంచి తిండీతిప్పలు లేకుండా క్యూలో నిల్చొని అలసిపోతున్నారు. అధికారులు వచ్చే వరకు ఓపిక
యూరియా కోసం తిరిగి తిరిగి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను రక్షించుకోలేని దీన స్థితిలో చేతులారా సాగు చేసిన పంటలను తానే పశువుల పాలు చేసుకున్న రైతు ఆవేదన ఇది. మొక్కజొన్నకు ఎంతో ముఖ్యమైన యూరియా దొరకక వేసుక�
సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద యూరియా కోసం రైతుల అవే బాధలు.. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటిపర్యంతమే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు పడినా ఒక్క బస్తా దొరకని దుర్భర పరిస్థితి.
బస్తా యూరియా కోసం బారులు తీరక తప్పడం లేదు. యూరియా కోసం అన్నదాత గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరి నాటింది మొదలు ఇప్పటి వరకు ఒక బస్తా కోసం నిత్యం సొసైటీలు, గోదాముల చుట్
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీసీఎస్తో పాటు మండలంలోని వివిధ ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర తెల్లవారు జాము నుంచే రైతులు యూరియా కోసం క్యూలో నిల్చున్నారు.
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఎరువుల బస్తాల కోసం సొసైటీల వద్ద జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు మాని పడిగాపులు గాస్తున్నారు. అయినా ఒక్క బస్తా దొరకని పరిస్థి తుల్లో రోడ్డెక్కి ఆందోళన చేస్త�