రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డా రు. బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం �
ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడా బ్యాగులు అందక ని�
మూడు రోజులుగా తిరుగుతున్నా బస్తా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదునుమీదున్న పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయకపోవడంతో దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని దిగులు పడుతున్నా
యూరియా కోసం అన్నదాతలు రాత్రింబవళ్లు తిప్పలు పడుతుంటే బస్తాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి 20 బస్తాలు ట్రాక్టర్లో అక్రమంగా తీసుకెళ్తుండగా ప�
చింతకాని మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో గల జగన్నాథపురం, కొదుమూరు గ్రామాల్లో సోమవారం యూరి యా కోసం రైతులు బారులుదీరారు. యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున రైతువేదికల వద్దకు చేరుకున్�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటకు యూరియా వస్తుందనే సమాచారం రావడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే ఎరువుల దుకాణం వద్దకు రైతులు చేరుకున్నారు.
మొన్నటి దాకా యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగగా.. నేడు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితి. నారాయణపేట జిల్లా దామరగిద్ద పీఏసీసీఎస్కు పల్లీ విత్తనాలు వచ్చాయని తెలుసుకొన్న 200 మంది రైతులు సోమవార�
ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ఆదివారం రాయపర్తిలోని రెండు ప్రైవేట్ దుకాణాలకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు. బతుకమ్మ
సొసైటీ పరిధిలోని రైతులు దాదాపు 400 మంది బోనకల్ మండలం రావినూతల సొసైటీ కార్యాలయం వద్దకు శనివారం తెల్లవారుజామునే చేరుకున్నారు. పొద్దంతా బస్తాల కోసం పడిగాపులు కాశారు. సొసైటీకి 323 బస్తాలు వచ్చిన విషయాన్ని తెల�
యూరియా కోసం రైతులు నిత్యం యుద్ధం చేస్తున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా బస్తాలు దొరక్కపోవడంతో మండిపడుతున్నారు. శుక్రవారం నర్సంపేట, కాటారం, కురవిలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎ�
తెల్లారకముందే రైతులు లేచి యూరియా కోసం క్యూ కడుతున్నారు. సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు నెలరోజులకు పైగా అన్నదాతలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. యూరియా కోసం అరిగోస �
పంటలు వేసి 45 రోజులైనా యూరియా వేయకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. దుమ్ముగూడెం సొసైటీ వద్దకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం తెల్లవారుజామునే చేరుకొని క్యూలో నిల్చ�
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయడం లేదు, టోకెన్లు ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా యూరియా ఇవ్వడం లేదని వెంటనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం చించోళి, మహబూబ్నగర్
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు యూరియా కోసం రైతులు తల్లడిల్లుతుంటే.. మరోవైపు గ్రామాల్లో నీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల కొద్దీ తాగునీరు రాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
యూరియా కోసం అవే బారులు.. అవే బాధలు రైతుల కు తప్పడం లేదు. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు జాగారం చేసి క్యూలో నిల్చున్నా ఎరువు అందని పరిస్థితి నెలకొంది.