ఐపీఎల్ 19 సీజన్ లీగ్ దశ ముగింపునకు వస్తున్న తరుణంలో మరో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. మెగా టోర్నీ లీగ్ దశకు సొంతగడ్డపై ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. శుక్రవారం
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో భాగంగా ఉప్పల్ చౌరస్తాను ట్రాఫిక్ అధికారులు మూసివేశారు. దీంతో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపునకు, వరంగల్ నుంచి హైదరాబాద్ వైపునకు కొన్ని ప్రత్యామ్నాయ మార్�
ప్రజల ఆరోగ్యపరిరక్షణలో ఆశా వర్కర్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారిలక్ష్మారెడ్డి అన్నారు.
భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టడం ద్వారా కాలనీల్లో కాలుష్యం, అపరిశుభ్ర పరిస్థితులు తలెత్తకుండా ఉండేదుకు అవసరమైన అన్ని చర్యలు చేపడ్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
ఉప్పల్ ప్రజల గుండెల్లో అన్న బండారి రాజిరెడ్డి చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఉప్పల్ -నారపల్లి ఎలివేటెడ్ కారిడార్కు శ్ర�
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్కు మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర�
త్వరలోనే హెచ్ఎంటీ పెద్ద చెరువును రూ. 30 కోట్ల తో చెరువు సుందరీకరణ చేపట్టి చెరువు నుంచి వచ్చే దుర్గందం, దోమల సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేసినా వాటిని ఉపయోగించుకోవడంలో రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎల్బీనగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్�
ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు నేమూరి మహేశ్గౌడ్ పేర్కొన్నారు.
China Manja | సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్సైని వెంటనే ఆస్పత్రికి �