ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులోని వివరాలు, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహం
ఆధార్ అప్డేట్ గడువును మరోసారి పొడిగించారు. వయసు పెరుగుతున్నకొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. కాగా, ఆధార్ కార్డు వివిధ అవసరాలకు ప్రామాణికమవుతోంది.
Aadhaar | ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో ఆధార్ కార్డు ఉపయోగం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. సిమ్కార్డు నుంచి మొదలు బ్యాంకు ఖాతా, వాహనాలు, ఇళ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు ఉపకారవేతన�
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లాలో 33 వైద్య బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల ఈ క్
నయనం ప్రధానమని అన్నారు పెద్దలు.. కంటిచూపు లేకపోతే సర్వం శూన్యమే.. కంటి సమస్యల గురించి తెలియక, ఎక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలో అర్థంకాక చాలామంది చూపును కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంధత్వరహి�
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శిబిరాలకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను పంపిణీ �
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధ్యానిమిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, షీటీమ్స్, సఖీ కేంద్రాలు తదితర
చీకటి జీవితాలకు కంటి వెలుగు ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు పరిధిలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రెండో విడుత కంటి వెలుగు శిబిరాన్�
ఉమ్మడి జిల్లా లో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది.18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని అవగాహన కల్పించడంతో శిబిరాలు సందడిగా మారుతున్నాయి.
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,532
పదేండ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ ప్రజలకు సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్
అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాలన్నీ ఇక నుంచి కాగిత రహితం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్ల�
జిల్లాలోని రైతు లందరూ ఈకేవైసీ అప్డేట్ చేసుకునేలా వ్యవసా య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాల యంలో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సం�