అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాలన్నీ ఇక నుంచి కాగిత రహితం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్ల�
జిల్లాలోని రైతు లందరూ ఈకేవైసీ అప్డేట్ చేసుకునేలా వ్యవసా య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాల యంలో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సం�
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోయినా ఆధార్ పాలీవినైల్ క్లోరైడ్(పీవీసీ) కార్డులకు ఆర్డర్ చేయవచ్చని యూఐడీఏఐ తాజాగా ప్రకటించింది. ఏ మొబైల్ నంబర్తో అయినా పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చని పేర్క