మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధ్యానిమిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, షీటీమ్స్, సఖీ కేంద్రాలు తదితర
చీకటి జీవితాలకు కంటి వెలుగు ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు పరిధిలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రెండో విడుత కంటి వెలుగు శిబిరాన్�
ఉమ్మడి జిల్లా లో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది.18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని అవగాహన కల్పించడంతో శిబిరాలు సందడిగా మారుతున్నాయి.
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,532
పదేండ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ ప్రజలకు సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్
అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాలన్నీ ఇక నుంచి కాగిత రహితం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్ల�
జిల్లాలోని రైతు లందరూ ఈకేవైసీ అప్డేట్ చేసుకునేలా వ్యవసా య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాల యంలో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సం�
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోయినా ఆధార్ పాలీవినైల్ క్లోరైడ్(పీవీసీ) కార్డులకు ఆర్డర్ చేయవచ్చని యూఐడీఏఐ తాజాగా ప్రకటించింది. ఏ మొబైల్ నంబర్తో అయినా పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చని పేర్క