యూపీలో గెలిచారా? ఢిల్లీ పీఠం గ్యారెంటీయే అన్న నానుడి రాజకీయాల్లో వుంది. మరి.. యూపీలోని ఏ ప్రాంతంలో పాగా వేస్తే ముఖ్యమంత్రి పీఠం గ్యారెంటీ? ఈ విషయం తెలుసా. అవును యూపీలోని కాస్గంజ్ ప్రాంతంలో ఏ పార్టీ జె�
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బోగస్ ఓటింగ్ జరుగుతోందనే ఆరోపణలతో షమ్లి జిల్లాలో బీజేపీ, ఆర్జేడీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గురువారం ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయినా.. అందరి దృష్టీ ఆయన ప్రసంగంపై లేదు. ఆయన వెనక నిల్చున్న ఓ సాధువుపై కేం
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు ముందు అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీకి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం మద్దతు తెలిపారు.
లాలూ ప్రసాద్ యాదవ్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం యాక్టివ్ అవ్వడమే కాకుండా… ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధపడిపోతున్నారు. మంగళవారం ఆర్జేడీ క�
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. 2025 కల్లా రైతులను రుణ విముక్తులను చేస్తామని అందులో హామీ ఇచ్చారు. ఇక.. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతి�
ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ అంటూ వేరు కుంపటి పెట్టి.. కొన్ని రోజులు నడిపించి, మళ్లీ సమాజ్వాదీలో కలిపేశారు శివపాల్ యాదవ్. శివపాల్ యాదవ్ అఖిలేశ్కు స్వయానా బాబాయి. కొన్ని రోజుల క్రితం హఠాత్