లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమవడంతో రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తించాయి. సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్ర
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పార్టీపై ప్రజల్లో గూడుకట్టుకొన్న వ్యతిరేకత ప్రచార సమయంలో బయటపడుతుండటంతో కాషాయ పార్టీలో గుబులు మొదలైంది.
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు కాంగ్రెస్ పార్టీ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం యూపీలోని పలు ప్రాంతాల్లో వర్చువల్ �
మార్చి 10 తర్వాత సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ వేడి అంతా వెళ్లిపోతోందంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి గట్టి కౌంటర్ ఇచ్చారు. యూపీ ప్రజలతో పాటు ఇతర నాలుగు రాష్
యూపీలో మొదటి దశ ఎన్నికల వేళ… పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీసులు కాకాదేవ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 5 కోట్ల రూపాయలను
చైనా, పాక్ విషయంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇంకా రాజకీయ వేదికపై నానుతూనే వున్నాయి. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో సహా, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజులే మిగిలిఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని హోరెత్తించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుక్రవారం ఘజియాబాద్లోని సహిబాబాద్లో ర్య
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేర చరిత్ర గలవారందరికీ ఆ పార్టీ టిక్కెట్లిచ్చిందని ఆరోపించారు. పేదలు, రైతు వర్గాల సమస్యలపై సమాజ�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పురుషుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని మేరా అధికార్ రాష్ట్రీయ దళ్ (మర్ధ్) హామీ ఇచ్చింది.