ఉత్తరప్రదేశ్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, అఖిల
అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ సమాజ్వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్తో ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత శివపాల్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర�
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా కౌంటర్ ఇచ్చారు. యూపీలోని రాయ్బరేలీ ప్రచారంలో అమిత్షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ హయాంలో కొ�
ఎన్నికల ప్రచారంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరసన సెగ తగిలింది. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గోండా జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈయన ప్రసంగిస్తున్న సమయంలో య
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధిస్తే ఏటా దీపావళి, హోళి పండుగల సందర్భంగా ఉచిత ఎల్పీజీ సిలిండర్ అందిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ పేర్కొన్నారు. గొండాలోని కొల
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన విషయంలో ప్రజలు బీజేపీని మరిచిపోరని సమాజ్వాది పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ న�
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ ప్రజలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించడాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో యోగికి ఓటు వేయకపోతే యూపీ వదిలి పారిపోవాల్స�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాషాయ పార్టీ ఓటర్లపై వరాలు గుప్పిస్తోంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతారని బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అదే నెల 18న ఉచిత గ్యాస్ సిలిండర్లు మీ ఇంటి�
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. నిఘోహీ పోలీసు స్టేషన్ పరిధిలోని విక్రమ్పూర్ చకోరా గ్రామంలో సమాజ్వాదీ పార్టీ నాయకుడిని హత్య చేశారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న
యూపీ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం ఐదు గంటల వరకూ రికార్డు స్ధాయిలో 75.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.
మొదటి దశ పోలింగ్ జరిగిన విధానాన్ని చూసి బీజేపీ అధిష్ఠానానికి గుబులు పుట్టుకుంది. యూపీపై పట్టు కోల్పోతున్నామన్న భయం తీవ్రమైంది. దీంతో ఏకంగా 200 మంది ముఖ్య నేతలను యూపీలో మోహరించాలని నిర్ణయించు
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లడ్కీ హూ..లడ్శక్తీ హూ క్యాంపెయిన్ పోస్టర్ గర్ల్ పల్లవి సింగ్ ఆ పార