అబద్ధం అన్న ప్రాతిపదిక మీదనే ప్రధాని నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ధర్మం ఆధారంగా కాకుండా… అబద్ధాల ఆధారంగా ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. గతం
యూపీ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోరుకు ముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దళితుల ఓట్లను ఆకర్షించేందుకు వారణాసిలోని కబీర్ చౌర మఠ్లో మూడురోజుల పాటు మకాం వేయనున్నారు. సంత్ కబీర్ దాస్ తన జీవితమం�
బీజేపీ పెద్ద అబద్ధాల కోరు పార్టీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ చెప్పేంత అబద్ధాలు ప్రపంచంలో ఏ పార్టీ చెప్పదని ఎద్దేవా చేశారు. వారణాసి వేదికగా జరిగిన ఎన్నికల ప్ర�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి బరిలో నిలిచిన సీఎం యోగి ఆదిత్యానాధ్ను ఓడిస్తానని ఆయనపై పోటీ చేసిన ఎస్పీ అభ్యర్ధి శుభావతి శుక్లా అన్నారు.
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని, 80 శాతం స్థానాలు తమవే అని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. గోరఖ్పూర్ అర్బన్ నుంచి బరి
యూపీలో బీజేపీకి కష్టకాలం నడుస్తోందని విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా అన్నారు. యూపీలోని రైతులందరూ బీజేపీ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే బీజేపీ ఎదురు దెబ్బ ఖ�
మాజీ మంత్రి, ఇటీవలే సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కాన్వాయ్లోని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 12 వాహనాల అద్దాలు ధ్వంసమైనట్�
యూపీలో బీఎస్పీకి కొంత పట్టు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గదిలో బీఎస్పీ అభ్యర్ధు�
యూపీలో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 692 మంది అభ్యర్థులు ఈ పోటీలో నిలబడ్డారు. సాయంత్రం 6 గంటల