లక్నో : మా అమ్మ, నేను కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదే ఒక వేళ రాజవంశీకులైతే.. సాధారణ ప్రజల కంటే ముందే వ్యాక్సిన్ కోసం ఎగబడేవారని కాంగ్రెస్, సమాజ�
లక్నో: ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓటర్ల క్షమాపణలు కోరారు. ఐదేండ్ల కాలంలో తాను చేసిన తప్పులను క్షమించాలని వేడుకున్నారు. అక్కడితో ఆగక కుర్చీపైకి ఎక్కి చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు కూడా తీశారు. ఉత్తరప్ర�
ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ పోలింగ్ సమయంలో వింత ఘటన జరిగింది. లఖీంపూర్ ఖేరిలోని సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడి సాని గ్రామంలో ఈవీఎం మిషన్ మొరాయించింది. ఓటు వేసే బటన్ జామ్ అయిపోయ
మార్చి 11 న సీఎం యోగి లక్నో నుంచి గోరఖ్పూర్కు విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారనిసమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ మరోమారు ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ లండన్క�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోం, ధరల మంట, మహిళా సాధికారత, రైతులు, వ్యాపారుల కడగండ్ల వంటి అంశాల నుంచి బీజేపీ, ఎస్పీలు ప్రజల దృష్టి మళ్లిస్తూ ఉగ్రవాదంపై మాట్లాడుతున్నాయని కాంగ్రెస్ ప్రధ�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 23న జరగనున్న నాలుగో దశ పోలింగ్పై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నాలుగో దశ పోలింగ్కు చివరిరోజైన సోమవారం ప్రచారం హోరెత్తించాయి.
లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేటి ఔరంగజేబు అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. తండ్రికే విధేయుడిగా లేని వ్యక్తి ప్రజలకు ఎలా విధేయుడిగా ఉంటారు అని ప�