రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023-24కు చెందిన వార్షిక బడ్జెట్ను ఈ నెల 10న అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో బడ్జెట్ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది
బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సీవోఈ)విద్యార్థుల విజయాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. 2016లో రూ. 13 కోట్లతో నిర్మించిన అధునాతన భవనంలో ఈ విద్యాలయం కొనసాగుతుండగా, ఉత్తమ విద్యాప్రమా�
విశ్వవిద్యాలయాలకు సంబంధించినంతవరకు అధ్యాపకుల నియామకం అత్యంత కీలకం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీలలో ఉన్న ఖాళీలు గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టడానికి అనుమతులు
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధిలో భాగంగా రానున్న రోజుల్లో రెండు ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పీఏ ప్రవీణ్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని గన్నేరువరం జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో గురుకుల విద్యాలయాలస్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుమ�
ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుకే జైకొట్టారు. ఈ కోర్సులో మొదటి, రెండో విడత కలిపి మొత్తం 48,422 సీట్లుంటే 45,731 సీట్లు భర్తీ అయ్యాయి.
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అన్న విషయం మరోసారి రుజువైంది. బీహార్కు చెందిన కమల్ కిశోర్ మండల్ ఎక్కడైతే తాను ప్యూన్గా పనిచేశాడో అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. కమల్ తండ్రి రోడ్డు పక్కన చ�
ఒకప్పుడు విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలంటే అది ఏ యూనివర్సిటీలో ఉన్నది? ఆ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ ఎంత? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్స్ను పట్టి�
రైతుకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ అన్నారు. రాజేంద్రనగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్సెటెంషన్ మేనేజ్మెంట్ 6వ వార్షికోత్సవ కార్యక�
కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం గురువారం జరుగనుంది. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 11 కమిటీలను నియమించగా స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజర�
తెలంగాణ యూనివర్సిటీలో ‘గుప్తా’ధిపత్యం నడుస్తున్నది. వీసీ రవీందర్ గుప్తా ఏకపక్ష నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట మంట గలుస్తున్నది. అవుట్ నియామకాలు మొదలు రిజిస్ట్రార్ల మార్పు వరకూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంట�
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంటర్ నుంచి పీజీ వరకు 13 రాష్ర్టాల్లోని 18 యూనివర్సిటీలు, 10 ఇంటర్ బోర్డ�
హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రమాణాలతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో నిర్మాణరంగ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్�