సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి సాయిఆశ్రిత్ ఆలిండియా 40వ, తెలంగాణలో 1వ ర్యాంకు సాధించాడు.
హాజరు నమోదుకు చేతివేళ్లు పెట్టాల్సిన పనిలేదు.. కండ్లను స్కాన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం నడుచుకొంటూ వెళ్తే చాలు.. ఆటోమేటిక్గా హాజరు నమోదవుతుంది. ఇలాంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ�
విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి వాటిని పరిష్కరించేందుకు వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఇందుకు వర్�
వాణిజ్య పంటల సాగు, మెలకువలు, విత్తన నిర్వహణ వంటి అంశాలపై ఐదేండ్లపాటు సమష్టి పరిశోధనలు జరిపేందు కు హైదరాబాద్లోని ఇక్రిశాట్ సంస్థ హర్యానా వ్యవసాయ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నది.
కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్ అధ్యక్షతన వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యా
రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023-24కు చెందిన వార్షిక బడ్జెట్ను ఈ నెల 10న అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో బడ్జెట్ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది
బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సీవోఈ)విద్యార్థుల విజయాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. 2016లో రూ. 13 కోట్లతో నిర్మించిన అధునాతన భవనంలో ఈ విద్యాలయం కొనసాగుతుండగా, ఉత్తమ విద్యాప్రమా�
విశ్వవిద్యాలయాలకు సంబంధించినంతవరకు అధ్యాపకుల నియామకం అత్యంత కీలకం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీలలో ఉన్న ఖాళీలు గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టడానికి అనుమతులు
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధిలో భాగంగా రానున్న రోజుల్లో రెండు ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పీఏ ప్రవీణ్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని గన్నేరువరం జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో గురుకుల విద్యాలయాలస్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుమ�
ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుకే జైకొట్టారు. ఈ కోర్సులో మొదటి, రెండో విడత కలిపి మొత్తం 48,422 సీట్లుంటే 45,731 సీట్లు భర్తీ అయ్యాయి.