Ozone Layer: భూరక్షణ కవచం.. ఓజోన్ పొర మళ్లీ పుంజుకుంటోంది. ఆ పొరల్లో ఉన్న రంధ్రం కోలుకుంటోంది. ఈ విషయాన్ని యూఎన్ ఓ రిపోర్టులో పేర్కొన్నది. మరికొన్ని దశాబ్ధాల్లో ఆ రంధ్రం పూర్తిగా మూసుకుపోయే అవకాశాలు �
విదేశీ సినిమాలు, టెలివిజన్ డ్రామాలను చూసిన లేదా ఇతరులకు పంపించిన వారికి ఉత్తర కొరియా ప్రభుత్వం మరణ శిక్షలు విధిస్తున్నది. వెట్టి చాకిరీ, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై కఠినమైన ఆంక్షలు దేశవ్యాప్తంగా ప�
పాలస్తీనా ఏర్పాటు కోసం ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతియుత పరిష్కారం, ‘రెండు దేశాల పరిష్కార మార్గం’ అమలుపై న్యూయార్క్ డిక్లరేషన్ను ఆమోద�
India at UN | రష్యా - ఉక్రెయిన్ (Russia - Ukraine) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో రెండు వైపులా ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సామాన్య పౌరులు కూడా అసువులుబాసారు. ఈ యుద్ధానికి ముగింపు పలికేందు
గాజాలో కరువు నెలకొన్నట్లు ఐక్య రాజ్య సమితి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఇక్కడ 5 లక్షల మందికిపైగా ఘోరమైన ఆకలితో బాధపడుతున్నట్లు ఐరాస నిపుణులు చ�
IND vs PAK | భారత్ (India) ఐక్యరాజ్యసమితి (UNO) భద్రతామండలి (Security council) వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహిళలపై లైంగిక హింస విషయంలో పాకిస్థాన్ సిగ్గుమాలిన రికార్డును కలిగి ఉందని, అలాంటి దేశ�
ఏమిటీ.. ఏ దేశంలో చూసినా భారతీయులే కనబడుతున్నారు.. విదేశాల్లో మనవారు అంతమంది ఉన్నారా? అన్న అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీ అనుమానం నిజమే.. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాలు కూడా ఆ విషయాన్నే నిర్ధారిస�
Myanmar | మయన్మార్ (Myanmar) తూర్పు సముద్ర తీరంలో ఇటీవల చోటు చేసుకున్న రెండు పడవ ప్రమాదాలు తీవ్ర విషాదానికి (two shipwrecks off Myanmar coast) దారితీశాయి.
UNGA | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly) అధ్యక్షుడు ఫిలేమాన్ యాంగ్ (Philemon Yang) స్పందించారు. రెండు దేశాలు నిగ్రహం పాటించాలని, తక్షణమే ఉద్ర�
Pakistan | పహల్గాం ఉగ్ర దాడిపై మంగళవారం జరిగిన అంతర్గత సంప్రదింపుల సమావేశంలో పాకిస్థాన్ తీరుపై ఐరాస భద్రతా మండలి మండిపడింది. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకారం.. ఉగ్రదాడిలో లష్కరే తాయిబా సంస్థ ప్రమేయం ఉందా? అని మండలి �
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం పట్ల ఐక్య రాజ్య సమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితిని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నామని, రెండు దేశాలు పూర్తి సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరస్ కోరారు. పరిస్థితి మరి�