Mansukh Mandaviya: దేశంలో DAP, యూరియా లభ్యతతోపాటు తాజా పరిస్థితిపై రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ
Ganga River | ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ అని, ఇక్కడికి ఏటా రెండు కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. గంగానది కేవలం స్నానం
Sarbananda Sonowal: అసోంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నామినేషన్ దాఖలు చేశారు. రాజధాని డిస్పూర్లో
India to have world's longest expressway by March 2022 | భారత్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే నిర్మాణం జరుగుతోందని కేంద్రం రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ హైవే నిర్మాణం ఢిల్లీ - ముంబై మధ్య జరుగుతోందని, వచ్చే ఏడా
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు హరీశ్రావు లేఖ | రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్
Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాక్డౌన్ సమయంలో ఇచ్చిన లెక్చర్స్ ఇప్పుడు ఆయనకు లక్షలు సంపాదించి పెడుతున్నాయి. కరోనా వేళ తన ఆదాయం పెరిగిందని
Nitin Gadkari | మెరుగైన రోడ్లు కావాలంటే.. డబ్బులు చెల్లించాలి | దేశంలో మెరుగైన రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం ఆయన హర్�
ఆస్ట్రేలియా హై కమిషనర్తో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓఫారెల్ను కలిశారు. ఆస్ట్రేలియా- భారత్ సమగ్ర వ్యూహాత్యక భాగస్వామ�
Dharmendra Pradhan: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్గాంధీ దగ్గర డాంబికం పొంగి పొర్లుతున్నదని, ఆయన తనకు లేని