న్యూఢిల్లీ: విపక్షాల ఆందళన నేపథ్యంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రెండు రోజులు ముందుగానే నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏడుగురు కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు.
Nitin Gadkari : త్వరలో టోల్ప్లాజాలు లేని హైవేలు! | త్వరలోనే అందరం టోల్ప్లాజాలు లేని హైవేలను చూస్తామని కేంద్ర రోడ్డు రవానా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధవారం ఆయన ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్�
కేంద్రమంత్రి.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి | తెలంగాణ మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరోసారి ప్రసంశించారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో ఉన్న ఆయన దేశంలో
రైలు పట్టాలపైకి ప్రైవేట్ రైళ్లు.. ఎలాగంటే...?!
కొత్తగా 12 క్లస్టర్లలో 151 ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే బిడ్లను ఆహ్వానించింది. ఈ ....
తెలంగాణలో | తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కట్టడికి తీసుకొని మరణాలను నివారించగలిగిందని కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్తో చనిపోయింది నలుగురు మాత్రమేనని వెల్లడించింది.
మంత్రి కేటీఆర్ | కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Ramdas Athawale: శనివారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్, ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయిన నేపథ్యంలో రామ్దాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ,జూలై :మన్సుఖ్ మాండవీయ కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులు,సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీ�
నాడు రాహుల్ సన్నిహితుడు.. నేడు మోదీ క్యాబినెట్ మంత్రి!|
ఏడాది క్రితం వరకు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా బుధవారం కేంద్ర మంత్రిగా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్కు చెందిన అప్నాదళ్ పార్టీ అధ్యక్షురాలు, మీర్జాపూర్ ఎంపీ అనుప్రియా సింగ్ పటేల్ మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కుర్మి వర్గానికి చెందిన ఆమె, ప్రధాని మోదీ తొలి ఐ�
ఢిల్లీ,జూలై 7:’సినిమాలు నిర్మించడానికి అవసరమైన అన్ని అనుమతులు ఒకేసారి జారీ అయ్యేలా చూడడానికి ఒక ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని తెరిచామని కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అనేక హాలీవ