ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో శనివారం బీజేపీ
కేంద్రమంత్రిని కోరిన ఎంపీ బండా ప్రకాశ్ హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఈఎస్ఐ దవాఖానలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులను తక్షణం విడుదలచేయాలని కేంద్ర కార్మిక ఉపాధిశాఖ సహాయ మంత్రి సంతోష్కు�
పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రమంత్రి ఏమన్నారంటే? | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా కష్టకాలంలో ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. : కేంద్రమంత్రి | రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తో�
హజ్ యాత్రపై ఏ నిర్ణయం తీసుకోలే : కేంద్రమంత్రి | ఈ ఏడాది జరుగనున్న హజ్ యాత్రపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప
అలాగంటే పేద దేశాల పట్ల వివక్షే: హర్షవర్ధన్|
వ్యాక్సిన్ పాస్పోర్ట్ జారీ చేయాలన్న ప్రతిపాదనను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. శుక్రవారం ...
న్యూఢిల్లీ : పంజాబ్ ప్రభుత్వం అధిక ధరలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను అమ్ముకుంటోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శనివారం ఆరోపించారు. ప్రైవేట్ దవాఖానలకు లాభానికి పంజాబ్ ప్రభుత్వం వ్య�
న్యూఢిల్లీ : కొవిడ్-19 సంక్షోభం ఆసరాగా మహమ్మారి పేరుతో దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో పాలక కాం�
డిసెంబర్ నాటికి భారతీయులందరికీ వ్యాక్సిన్ : కేంద్రమంత్రి | కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు భారత్ వేగంగా కృషి చేస్తోందని, దేశంలోని ప్రతి పౌరుడికి డిసెంబర్ టీకాలు వేస్తామని కేంద్ర జలశక్తి మం�
బ్లాక్ ఫంగస్ వ్యాక్సిన్ తయారీకి మరో ఐదు కంపెనీలకు అనుమతి | బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) దేశ ప్రజలను వణికిస్తోంది. ప్రాణాంతక ఫంగస్ సోకి రోగులు కంటిని చూపును కోల్పోగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయ�
వ్యాక్సిన్ తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతివ్వాలి : నితిన్గడ్కరీ | కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్న