బ్లాక్ ఫంగస్ వ్యాక్సిన్ తయారీకి మరో ఐదు కంపెనీలకు అనుమతి | బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) దేశ ప్రజలను వణికిస్తోంది. ప్రాణాంతక ఫంగస్ సోకి రోగులు కంటిని చూపును కోల్పోగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయ�
వ్యాక్సిన్ తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతివ్వాలి : నితిన్గడ్కరీ | కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్న
కరోనా నియంత్రణకు ప్రజల సహకారం చాలా అవసరంకేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి సుల్తాన్బజార్, ఏప్రిల్ 24: కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో అరికట్టాలం టే ప్రజల సహకారం ఎంతో అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మ�
టెస్లా.. డోంట్ మిస్ గోల్డెన్ చాన్స్!
గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తనకు లభించిన గోల్డెన్ చాన్స్ను మిస్ చేసుకోవద్దని.. ఆ .......
న్యూఢిల్లీ: దేశంలో మలి విడుత కొవిడ్-19 కేసులు పెరుగుతున్నా జాతీయంగా వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేయబోమని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. మలి విడు�
న్యూఢిల్లీ: ధరల ప్రాతిపదికన విదేశాల నుంచి ముడి చమురు విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ధరలను నియంత్రించడానికి ముడి చమురు ఉత�
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతిపెద్ద బాధితుడు అని కేంద్ర న్యాయ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 20 ఏండ్ల�
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించామని సీఎం �
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సాయం చేయాలని కోరిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆంధ్రప్ర