న్యూఢిల్లీ: దేశంలో మలి విడుత కొవిడ్-19 కేసులు పెరుగుతున్నా జాతీయంగా వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేయబోమని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. మలి విడు�
న్యూఢిల్లీ: ధరల ప్రాతిపదికన విదేశాల నుంచి ముడి చమురు విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ధరలను నియంత్రించడానికి ముడి చమురు ఉత�
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతిపెద్ద బాధితుడు అని కేంద్ర న్యాయ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 20 ఏండ్ల�
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించామని సీఎం �
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సాయం చేయాలని కోరిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆంధ్రప్ర
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పాత వాహనాల స్క్రాపేజీ పాలసీ అమలులోకి తేవడం వల్ల 35 వేల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నది. తాజాగా ఆటోమొబైల్ రంగంలోకి రూ.10 వ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆర్థిక మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి జాతీయ బ్యాంకును ఏర్పాటు చేయాలని పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారు. గత నెల ఒకటో తేదీన వచ్చ�
ముంబై : మన్సుఖ్ హిరన్ హత్య కేసు, అంటిలియా భయోత్పాతం కేసులో ముంబై పోలీస్ అధికారి సచిన్ వజే అరెస్ట్ నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రి రాందాస్ అథవలే డిమాండ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్�
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల యూజర్ల కోసం కేంద్ర ప్రభుత్వం సొంత యాప్ స్టోర్స్ డెవలప్చేసింది. ‘మొబైల్ సేవా యాప్ స్టోర్’ పేరిట దేశీయ తొలి యాప్ స్టోర్ నెటిజన్లకు అందుబాటులోకి వచ్చింది. సొంతంగా మొబైల�
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన కేంద్రం.. ఆ దిశగా మరో బాంబు పేల్చింది. నష్టాల్లో ఉన్న పీఎస్యూల మూసివేతకు చర్యలు తీసుకుంటామన్నది. రాష్ట్ర ప్రభుత్వాల పరి
న్యూఢిల్లీ: ఆకాశాన్నంటే రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం తాత్కాలికమేనని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. క్రమంగా వాటి ధరలు తగ్గుముఖం పడతాయని ఏఎన్ఐ వ�