ప్రధానమంత్రి పదవిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆ పదవికి పోటీపడితే మద్దతిస్తామంటూ గతంలో ఓ ప్రతిపక్ష నేత నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ ప్రధాని పదవిని చేపట్టడం తన ఆశయం కానందున ఆ
విద్యుత్తో నడిచే వాహన తయారీ సంస్థలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ప్రస్తుతం కొనుగోలుదారులు సొంతంగా ఈవీలు లేదా సీఎన్జీ వాహనాలను ఎంచుకునే స్థాయికి
EV Subsidy | ఎలక్ట్రిక వాహనాలపై సబ్సిడీ తొలగింపుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని, వినియోగదారులు ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను
Road Accidents | యుద్ధం, తిరుగుబాటు, నక్సలిజం కంటే భారత్లో రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఫిక్కరీ రోడ్ సేఫ్టీ అవార్డ్స్ - కాన్�
Automobile companies | వచ్చే పండుగ సీజన్ కంటే ముందుగానే ఆటోమొబైల్ సంస్థలు కొనుగోలుదారులకు శుభవార్తను అందించాయి. పలు ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వాహనాల తయారీ సంస్థలు స్క్రాపేజ్ సర్టిఫికెట్తో తమ వాహనాలపై 1.5 శాతం �
Nitin Gadkari | పాత వాహనాన్ని స్క్రాపేజీ కింద తొలగించి, సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త వాహనం కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వాలని కార్లు, వాహనాల తయారీ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు.
Nitin Gadkari | శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడకపోతే రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులు రద్దవుతాయని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు.
జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోయినపుడు, ఆ బారుల పొడవు నిర్దేశిత దూరం మించినపుడు లేదా వేచి ఉండాల్సిన సమయం నిర్దేశిత పరిమితిని దాటినపుడు, టోల్ రుసుము చెల్లింపును మినహాయ
Bajaj Freedom 125 CNG | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj Auto) .. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ మోటారు సైకిల్ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.95 వేల నుంచి ప్రారంభం అవుతుంది.
నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న 930పీ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించడం లేదు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఈ ఎన్హెచ్ పొడవు 234 కిలోమీటర్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గ
Union Minister Nitin Gadkari | హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో జరిగిన ఓ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడూత 2034 నాటికి పెట్రోల్, డీజిల్ వాహనాలకు తలుపులు మూసేయాలని కేంద్రం భావిస్తోందన్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా నిధులు లేకుండా మనుగడ సాగించలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నికల బాండ్లపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పాలనతోనే రైతులు గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లాల్సిన దుర్గతి పట్టిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో గు�